speech

  • Home
  • పీఠం కదిలిపోతోందా మోడీజీ !

speech

పీఠం కదిలిపోతోందా మోడీజీ !

May 8,2024 | 23:58

-అందుకేనా మిత్రులు అదానీ, అంబానీలపై విమర్శలు – ట్రక్కుల కొద్దీ డబ్బులు మీ స్వీయ అనుభవమే – ప్రధాని వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఖర్గే, రాహుల్‌ న్యూఢిల్లీ :…

రాష్ట్రంలో హంగ్‌ రావచ్చు

May 8,2024 | 23:40

– ఇక్కడ కూడా షిండేలు – సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి సొంత మెజార్టీ రాదని, హంగ్‌…

‘గన్నవరం’ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

May 8,2024 | 22:46

– 25 రోజుల్లో కూటమిదే అధికారం – జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి-ఉంగుటూరు (కృష్ణా) :గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత…

మోడీ పాలనలో బ్రిటీష్‌ రాజ్‌ లాంటి పరిస్థితులు

May 8,2024 | 22:35

– ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే సంస్థలన్నీ నిర్వీర్యం : ప్రియాంక గాంధీ లక్నో : ప్రధాని మోడీ హయాంలో దేశంలో బ్రిటిష్‌ రాజ్‌ తరహా పరిస్థితులు నెలకొంటున్నాయనీ,…

భారతదేశ రాజ్యాంగమే ప్రమాదంలో పడింది : సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

May 8,2024 | 15:08

గన్నవరం (విజయవాడ) : భారతదేశ రాజ్యాంగమే ప్రమాదంలో పడిందని, మోడి ప్రభుత్వాన్ని గద్దె దించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. బుధవారం గన్నవరంలో నిర్వహించిన సిపిఐ(ఎం)…

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయిస్తానని మోడీతో చెప్పిస్తారా?

May 8,2024 | 08:52

– చంద్రబాబును ప్రశ్నించిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు – కార్పొరేట్లకు భూములు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన చట్టం – దేశంలో తొలిసారి ఎపి అసెంబ్లీలో జగన్‌ ఆమోదింపజేశారు…

డబుల్‌ ఇంజిన్‌ సర్కారొస్తే ప్రతి గ్రామం మణిపూరే

May 8,2024 | 08:45

ఇండియా వేదికతోనే ఆదివాసీలకు రక్షణ – సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ – అనంతగిరి, అరకు, ముంచంగిపుట్టుల్లో రోడ్డు షో, సభలు ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, అల్లూరి జిల్లా…

అల్లూరి స్ఫూర్తితో పోరాటాలు

May 8,2024 | 00:45

-అటవీ సంపదను కొల్లగొట్టేవారిని తరిమికొట్టండి -సిపిఎం అభ్యర్థులను గెలిపించండి : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- దేవీపట్నం, రంపచోడవరం, మారేడుమిల్లి విలేకరులు (అల్లూరి జిల్లా) ‘అటవీ సంపదను కేంద్రంలోని…

బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతానికి కృషి

May 7,2024 | 23:43

– తిరుపతి రోడ్డుషోలో చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో :’తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇస్తున్నాను. బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తాం. టిటిడి…