speech

  • Home
  • కార్యకర్తల కుటుంబాలకు అండగా టిడిపి – నారా భువనేశ్వరి

speech

కార్యకర్తల కుటుంబాలకు అండగా టిడిపి – నారా భువనేశ్వరి

Mar 27,2024 | 22:41

ప్రజాశక్తి- పశ్చిమగోదావరి యంత్రాంగం :కార్యకర్తల కుటుంబాలకు టిడిపి అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసానిచ్చారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో…

ఇంటింటి ప్రచారంపై త్వరలో నిర్ణయం

Mar 27,2024 | 21:14

– సి విజిల్‌ ద్వారా అందే ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం – సిఇఒ ఎంకె మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఇంటింటి ప్రచారానికి ముందస్తు అనుమతి…

పొత్తు ధర్మాన్ని పాటించాలి – జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

Mar 27,2024 | 21:47

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా పొత్తు ధర్మాన్ని పాటించాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించారు. ఈ మేరకు బుధవారం…

నేటి నుంచి జగన్‌ ‘మేమంతా సిద్ధం’

Mar 27,2024 | 08:41

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ముఖ్యమంత్రి, వైసిపి అధ్యక్షుడు వై.ఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం నుండి ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రను చేపట్టనున్నారు. ఈ…

తీర్మానాన్ని కచ్చితంగా అమలు చేయాల్సిందే

Mar 26,2024 | 22:32

భద్రతా మండలిని కోరిన పలువురు నేతలు దాడులు కొనసాగుతాయన్న నెతన్యాహు న్యూయార్క్‌: రంజాన్‌ మాసం ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. కాబట్టి తక్షణమే కాల్పుల విరమణకు…

మోడీని, బిజెపిని ఇంటికి పంపేదాకా నిద్రపోం – ఉదయనిధి స్టాలిన్‌

Mar 26,2024 | 23:30

చెన్నై : లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోడీని, బిజెపిని ఓడించేవరకూ తమ పార్టీ నిద్రపోదని తమిళనాడు క్రీడా మంత్రి, డిఎంకె నేత ఉదయనిధి స్టాలిన్‌ తేల్చిచెప్పారు.…

పొత్తు, తొత్తు పార్టీలను ఓడించండి

Mar 26,2024 | 22:00

-ఈ పదేళ్లలో రాష్ట్రాభివృద్ధి వెనకబడింది -కొకైన్‌ డ్రగ్‌ కంటైనర్‌ ఎవరిదో చెప్పాలి : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- భీమవరం :బిజెపితో పొత్తులో ఉన్న టిడిపి, జనసేన… బిజెపికి…

న్యాయశాస్త్ర అధ్యయనం సామాజిక బాధ్యత కావాలి

Mar 26,2024 | 21:02

-సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై.చంద్రచూడ్‌ ప్రజాశక్తి- క్యాంపస్‌ (తిరుపతి) :న్యాయశాస్త్ర అధ్యయనం ప్రజలకు సేవ చేసేందుకు ఉపయోగపడే ఒక మంచి ఔషధమని, దీన్ని సామాజిక…

అధికారంలోకి వస్తే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాం : లోకేశ్‌

Mar 24,2024 | 11:56

అమరావతి : తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తామని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఆదివారం తాడేపల్లిలోని…