speech

  • Home
  • 21న ‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ

speech

21న ‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ

Jan 19,2024 | 08:21

ప్రజాశక్తి – గుంటూరు :శాసనమండలి సభ్యునిగా మండలిలో 16 ఏళ్లపాటు విఠపు బాలసుబ్రహ్మణ్యం చేసిన ప్రసంగాలతో రూపొందించిన ‘మండలిలో మాస్టారు’ పుస్తకావిష్కరణ సభ గుంటూరులోని ఎన్‌జిఒ హోంలో…

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పులు కాదు.. ఆస్తులు సృష్టించింది: కేటీఆర్‌

Jan 18,2024 | 15:41

హైదరాబాద్‌: కాంగ్రెస్‌-బిజెపి కుమ్మక్కు రాజకీయాలను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ దిశా నిర్దేశం చేశారు. కేటీఆర్‌ మాట్లాడుతూ.. ”మొన్నటివరకు ప్రధాని, అదానీ…

ఎన్టీఆర్‌ సిద్ధాంతాలను ట్రస్ట్‌ పాటిస్తోంది: నారా భువనేశ్వరి

Jan 18,2024 | 14:23

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌ అంటేనే నిబద్ధత అని ‘ఎన్టీఆర్‌ ట్రస్ట్‌’ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన…

అంత ప్రతికూలత ఎందుకు?

Jan 18,2024 | 10:15

విద్వేష ప్రసంగాల నిరోధంపై ప్రశ్నించిన సుప్రీం కోర్టు న్యూఢిల్లీ : విద్వేష ప్రసంగాలు పునరావృతం కాకుండా నిలువరించేందుకు పోలీసులు, స్థానిక అధికారులు తీసుకునే చర్యలను ఎందుకు అంత…

లౌకిక, ప్రజాస్వామ్య భారత్‌ బలం : సీతారాం ఏచూరి

Jan 18,2024 | 10:18

జ్యోతిబసు సెంటర్‌ ఫర్‌ సోషల్‌ స్టడీస్‌ అండ్‌ రీసెర్చ్‌’ భవనానికి శంకుస్థాపన ప్రజాశక్తి ప్రతినిధి-కొల్‌కతా: దేశ ప్రజాస్వామ్య, లౌకిక స్వభావాన్ని కాపాడేందుకు పోరాటాన్ని ఉధృతం చేయాలని సిపిఎం…

నల్లగొండను మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతా : మంత్రి కోమటిరెడ్డి

Jan 17,2024 | 15:08

నల్లగొండ : నల్లగొండను మోడల్‌ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని రోడ్లు, భవనాల శాఖ మంత్రికోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో మున్సిపల్‌ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం…

అంగన్వాడీల జీతాలపై స్పష్టతనివ్వండి : ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు

Jan 17,2024 | 12:54

విజయవాడ : అంగన్వాడీల జీతాలపై రాష్ట్ర ప్రభుత్వం సరైన స్పష్టతనివ్వాలని ఎంఎల్‌సి కెఎస్‌.లక్ష్మణరావు డిమాండ్‌ చేశారు. తమ సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం అవలంభిస్తున్న మొండి వైఖరికి…

అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి : ఎఐఎడబ్ల్యుయు అఖిల భారత వ్యవసాయ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌

Jan 17,2024 | 11:01

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌ లో న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల పట్ల జగన్‌ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించడం నిరంకుశ చర్య…

పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేది : కేటీఆర్‌

Jan 11,2024 | 15:21

మహబూబాబాద్‌ : పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్‌ చేసి ఉంటే బీఆర్‌ఎస్‌ గెలిచేదని బీఅర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాద్‌…