speech

  • Home
  • మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల అంశం

speech

మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల అంశం

Dec 30,2023 | 20:40

– కుప్పంలో చంద్రబాబు ఉద్ఘాటన ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో  కుప్పం: ‘మీ డిమాండ్లు న్యాయసమ్మతం, టిడిపి మ్యానిఫెస్టోలో అంగన్‌వాడీల అంశం చేరుస్తాం’ అని టిడిపి అధినేత…

రవాణా శాఖలో ఆన్‌ డ్యూటీ (ఓడి)లు రద్దు : సీఎం రేవంత్‌

Dec 30,2023 | 14:38

హైదరాబాద్‌ : తెలంగాణ రవాణా శాఖలో ఆన్‌ డ్యూటీ (ఓడి)లను రద్దు చేస్తూ సీఎం రేవంత్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంవీఐ, ఏఎంవీఐ, హెడ్‌ కానిస్టేబుళ్లు,…

సమస్యల పట్ల మీ వైఖరేమిటి ? : టిడిపికి వి.శ్రీనివాసరావు ప్రశ్న

Dec 30,2023 | 11:12

బిజెపికి వ్యతిరేకంగా చొరవ తీసుకోవాలని సూచన ప్రజాశక్తి – ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా) : రాష్ట్రాన్ని వెంటాడుతున్న వివిధ సమస్యలపై తెలుగుదేశం పార్టీ తన వైఖరిని…

అంగన్‌వాడీ సమస్యలు పరిష్కరిస్తాం : చంద్రబాబు

Dec 30,2023 | 09:13

-దీక్షా శిబిరానికి వెళ్లి చంద్రబాబు సంఘీభావం ప్రజాశక్తి-తిరుపతి బ్యూరో, కుప్పం:’మేము అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరిస్తాం’ అని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు…

మార్పు తెచ్చాం… గత ప్రభుత్వాలు చేయనివి ఎన్నో చేశాం: సిఎం జగన్‌

Dec 30,2023 | 08:53

-బాబు, పవన్‌లవి మోసపూరిత మాటలు -భీమవరంలో విద్యాదీవెన సభలో సిఎం జగన్‌ ప్రజాశక్తి- ఏలూరు ప్రతినిధి :విద్యతో పాటు అనేక రంగాల్లో గత నాలుగన్నరేళ్ల కాలంలో ఎన్నో…

బిజెపికి వంత పాడుతూ..రాష్ట్రానికి వైసిపి, టిడిపి తీవ్ర అన్యాయం

Dec 30,2023 | 08:31

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ప్రజాశక్తి – ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా):బిజెపి వినాశకర విధానాలకు వంత పాడుతూ వైసిపి, టిడిపిలు రాష్ట్ర ప్రజలకు తీరని…

కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలిగా షర్మిల వచ్చినా వైసిపికి నష్టం లేదు: మంత్రి బొత్స సత్యనారాయణ

Dec 29,2023 | 15:30

విజయనగరం: అంగన్వాడీలకు తెలంగాణ ప్రభుత్వం జీతాలు పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే…

‘మేడిగడ్డ’పై ప్రభుత్వం మారేవరకు కేసీఆర్‌ స్పందించలేదు: ఉత్తమ్‌కుమార్‌

Dec 29,2023 | 14:52

హైదరాబాద్‌ : లక్షల కోట్ల రూపాయలతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ముఖ్యమైన మేడిగడ్డ బ్యారేజీ అక్టోబరు 21న కుంగితే డిసెంబరు 3న ప్రభుత్వం మారేవరకు అప్పటి సీఎం…

ప్రజావ్యతిరేక కార్యక్రమాలపై పోరాటం చేయాలి- ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు

Dec 28,2023 | 20:47

ప్రజాశక్తి – కాకినాడ :ఎస్‌ఎఫ్‌ఐలోకి కొత్తగా వచ్చినవారు పాత నడవడికను, పద్ధతులను మార్చుకోవాలని పిడిఎఫ్‌ ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు సూచించారు. కాకినాడలోని అంబేద్కర్‌ భవన్‌లో జరుగుతున్న 24వ ఎస్‌ఎఫ్‌ఐ…