speech

  • Home
  • రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసిపి రౌడీమూకల దాడి దుర్మార్గం : మాజీ రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి

speech

రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసిపి రౌడీమూకల దాడి దుర్మార్గం : మాజీ రాష్ట్ర మహిళ కమిషన్‌ సభ్యురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి

Feb 19,2024 | 14:02

ప్రజాశక్తి-నరసాపురం (పశ్చిమ గోదావరి జిల్లా) : రాప్తాడులో మీడియా ప్రతినిధులపై వైసిపి రౌడీమూకల దాడి దుర్మార్గం అని, నిందితులపై చర్యలు తీసుకోవాలని మాజీ రాష్ట్ర మహిళ కమిషన్‌…

మోడీ అభివృద్ధి నమూనా విఫలం

Feb 19,2024 | 08:05

– కేరళ తరహా ప్రజా ప్రణాళికే ప్రత్యామ్నాయం – శ్రీకాకుళం సమగ్రాభివృద్ధి సదస్సులో వి శ్రీనివాసరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి: వికసిత్‌ భారత్‌, మేకిన్‌ ఇండియా,…

కేంద్రానికి లొంగిపోయిన జాతీయ మీడియా

Feb 19,2024 | 09:22

వెలుగులోకి రాని ప్రజాసమస్యలు రైతు ఉద్యమ కవరేజే నిదర్శనం నార్ల వెంకటేశ్వరరావు పురస్కార ప్రదాన సభలో పాలగుమ్మి సాయినాథ్‌ ప్రజాశక్తి- గుంటూరు జిల్లాప్రతినిధి : కేంద్రంలోని బిజెపి…

ఈ ఎన్నికల తరువాత టిడిపి రూపురేఖలు ఉండవ్‌!

Feb 18,2024 | 20:53

-అందుకే ఆ పార్టీని గెలిపించేందుకు పెత్తందారులంతా ఏకమవుతున్నారు -జాతీయ పార్టీలతో ప్రత్యక్షంగా, పరోక్షంగా టిడిపి పొత్తులు -99 శాతం హామీలను నెరవేర్చాం -వైసిపికి ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు…

విజన్‌-2050 దిశగా ముందుకు వెళ్తున్నాం : సీఎం రేవంత్‌

Feb 18,2024 | 14:49

హైదరాబాద్‌: తెలంగాణ అభివఅద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌ తీసుకొస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. విజన్‌-2050 దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌ నానక్‌రామ్‌గూడలో తెలంగాణ స్టేట్‌ ఫైర్‌…

ఆటో డ్రైవర్‌లకు ప్రమాద బీమా పత్రాలు అందజేసిన కేటీఆర్‌

Feb 17,2024 | 14:51

హైదరాబాద్‌ : తెలంగాణ భవన్‌లో తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జన్మదిన వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌…

తప్పులను కప్పిపుచ్చుకునేందుకు బిఆర్‌ఎస్‌ తీవ్ర ప్రయత్నం : రేవంత్‌ రెడ్డి

Feb 17,2024 | 14:38

హైదరాబాద్‌: నీటిపారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసింది. దీనిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ”నీటిపారుదల రంగంపై విపక్షాలు అభిప్రాయం…

అందుబాటులోకి 2వేల కోర్సులు

Feb 16,2024 | 21:32

-‘ఎడెక్స్‌’ ఒప్పందంతో విద్యార్థులకు కొత్త భవిష్యత్తు -సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రపంచంలోని వివిధ ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో అందించే కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా…

జగన్‌ కుర్చీ మడతపెడతాం

Feb 16,2024 | 21:16

– శంఖారావం సభల్లో టిడిపి నేత లోకేష్‌ ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :వైసిపి నాయకులు చొక్కా మడతపెడితే…. టిడిపి, జనసేన కార్యకర్తలు కుర్చీలు మడతపెడతారని టిడిపి…