రూ 1000కోట్లు పంపిణీ .. మరో 300కోట్లు సిద్ధం : రేవంత్ రెడ్డి
హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంటి నుంచి వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అవే కాకుండా…
హైదరాబాద్: మాజీ ఐఏఎస్ అధికారి ఏకే గోయల్ ఇంటి నుంచి వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అవే కాకుండా…
సికింద్రాబాద్: మోడీ, కేసీఆర్ వేర్వేరు కాదని, పేదలను మరింత పేదలుగా చేస్తున్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. సికింద్రాబాద్లోని బన్సీలాల్పేట డివిజన్లో నిర్వహించిన కాంగ్రెస్ ప్రచార…
పాలకుర్తి: తెలంగాణలో యువశక్తి, నారీశక్తిని చూస్తే.. గర్వంగా అనిపిస్తోందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జనగామ జిల్లా పాలకుర్తిలో…
హైదరాబాద్: మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్లో 2030కల్లా ఒలింపిక్ క్రీడలు జరిగేలా తీర్చిదిద్దుతామనితెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో శుక్రవారం క్రెడారు ఆధ్వర్యంలో జరిగిన…
మంచిర్యాల: ఐదేళ్ల భవిష్యత్తు బాగుండాలంటే ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని తెలంగాణ మంత్రి కేసీఆర్ అన్నారు. మంచిర్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గన్నారు. ఈ…
హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై విపక్షాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సరికాదని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రాజెక్టులన్నాక చిన్నచిన్న లోపాలు ఉండటం సహజమని అన్నారు. కాళేశ్వరం అంటే…
కొత్తగూడెం: తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తితోనే ఏపీలో రౌడీలు, గూండాలను ఎదుర్కొంటున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ‘ఇదే నా ఇజం.. హ్యూమనిజం’ అని ఆయన…
తెలంగాణ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్యే తమ ప్రధాన ప్రత్యర్థి అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే, చివరకు గెలిచేది…
దుబ్బాక: బిజెపి నేత రఘునందన్రావుకు ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. విజయభేరి యాత్రలో భాగంగా దుబ్బాకలో నిర్వహించిన…