speech

  • Home
  • ప్రజల ఆకాంక్షలు ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం : రేవంత్‌ రెడ్డి

speech

ప్రజల ఆకాంక్షలు ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యం : రేవంత్‌ రెడ్డి

Dec 7,2023 | 15:01

హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు ఇవాళే స్వేచ్ఛ లభించిందని.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎల్బీ స్టేడియంలో సీఎంగా ప్రమాణ…

మళ్లీ బిఆర్‌ఎస్‌దే విజయం: సీఎం కేసీఆర్‌

Dec 1,2023 | 16:22

హైదరాబాద్‌: ఎగ్జిట్‌ పోల్స్‌తో పరేషాన్‌ కావొద్దని, మళ్లీ బిఆర్‌ఎస్సే విజయం సాధించబోతోందని పార్టీ నేతలతో సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను శుక్రవారం పలువురు నేతలు…

రాబోయే ఎన్నికల్లో గెలిచేది టిడిపియే: నారా లోకేశ్‌

Nov 29,2023 | 16:30

ముమ్మిడివరం: రానున్న ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టిడిపి-జనసేన ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా డాక్టర్‌…

ఉచిత కరెంట్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే : భట్టి విక్రమార్క

Nov 28,2023 | 15:01

తెలంగాణ : ఉచిత కరెంట్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీనే.. రైతు రుణ మాఫీ చేసింది కాంగ్రెస్‌ పార్టీనే..కాంగ్రెస్‌ అంటేనే కరెంట్‌.. అర్ధం చేసుకో పిచ్చొడా..? అని సీఎల్పీ…

వరంగల్‌ను మరింత అభివృద్ధి చేస్తాం: కేసీఆర్‌

Nov 28,2023 | 14:50

వరంగల్‌: రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను మరింత అభివృద్ధి చేస్తామని బిఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది…

బర్రెలక్క కోసం పార్టీల అభ్యర్థులు వైదొలగాలినేనూ ప్రచారం చేస్తా.. : జెడి లక్ష్మీనారాయణ

Nov 26,2023 | 20:17

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా)తెలంగాణ ఎన్నికల్లో కొల్లాపూర్‌ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న బర్రెలక్క (కర్నె శిరీష)ను గెలిపించి, భారత రాజ్యాంగానికి వన్నె…

నీటిపై పన్ను రద్దు చేశాం : కేసీఆర్‌

Nov 26,2023 | 16:34

ఖానాపూర్‌: . కాంగ్రెస్‌ హయాంలో నీటిపై పన్ను ఉండేదని.. ప్రస్తుతం దానిని రద్దు చేశామనితెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద…

బీఆర్‌ఎస్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు : రాహుల్‌

Nov 26,2023 | 15:27

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఆందోల్‌లో కాంగ్రెస్‌ నిర్వహించిన విజయభేరి సభలో ఆయన…

పీవీ కుటుంబానికి రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

Nov 25,2023 | 15:12

హైదరాబాద్‌: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావుకు కాంగ్రెస్‌ చాలా అన్యాయం చేసిందని, ఈ చరిత్ర గురించి కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీకి ఏ మాత్రం అవగాహన…