చంద్రబాబు సిఎం కావాలని కోరుకున్నా
కూటమికి 125-150 సీట్లు : రఘురామకృష్ణంరాజు ప్రజాశక్తి- తిరుమల :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు రావాలని కోరుకున్నానని, కూటమికి 125ా150 సీట్లు తప్పకుండా వస్తాయని ఎంపి రఘురామకృష్ణంరాజు…
కూటమికి 125-150 సీట్లు : రఘురామకృష్ణంరాజు ప్రజాశక్తి- తిరుమల :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు రావాలని కోరుకున్నానని, కూటమికి 125ా150 సీట్లు తప్పకుండా వస్తాయని ఎంపి రఘురామకృష్ణంరాజు…
అమరావతి: నిన్నటి పోలింగ్లో వైసిపి గూండాల దాడులను ధైర్యంగా ఎదురించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలపై పోలింగ్ అనంతరం కూడా దాడులకు తెగబడుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు…
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు ముగిశాయి. ఇక నల్లగొండ- వరంగల్- ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మిగిలింది. ఈ నేపథ్యంలో ఈ మూడు…
ఊహించిన దానికంటే ఓటింగ్ పెరిగింది : సిఇఓ ముఖేష్కుమార్మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో రీ పోలింగ్ అవసరం లేదని సిఇఓ ముఖేష్కుమార్మీనా అన్నారు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్ర ఎన్నికల చరిత్రలో సోమవారం ప్రత్యేకమైన రోజు అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఓటు వేయడానికి ప్రజలు చూపించిన ఉత్సాహం, వారిలో…
ముజఫర్పుర్: ఇండియా వేదిక నేతలు పాకిస్థాన్ అణు సామర్థ్యాన్ని చూసి భయపడుతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. బీహార్లోని హజీపుర్, ముజఫర్పుర్, సరణ్లో వరుసగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఓటమి భయంతోనే వైసిపి దాడులకు తెగబడిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్ అరాచక పాలనకు గుడ్బై చెప్పేందుకు తెల్లవారుజాము నుంచే ఓట్లు వేసేందుకు…
10 గ్యారంటీలను ప్రకటించిన కేజ్రీవాల్ న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ‘దేశానికి 10 గ్యారంటీలు’ను ఆదివారం ప్రకటించారు.…
– ముస్లింలపై మళ్లీ మోడీ అక్కసు – సిఎఎ అమల్జేసితీరుతామని వెల్లడి – మోడీ బతికుండగా రద్దు చేయలేరంటూ సవాళ్లు -మత రిజర్వేషన్లకు వ్యతిరేకమని పునరుద్ఘాటన –…