speech

  • Home
  • మోడీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ఇసి నిష్పాక్షికత – సీతారాం ఏచూరి విమర్శ

speech

మోడీ హయాంలో ప్రశ్నార్థకంగా మారిన ఇసి నిష్పాక్షికత – సీతారాం ఏచూరి విమర్శ

Apr 20,2024 | 11:10

కొజికోడ్‌: ఎన్నికల ర్యాలీల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాలు చేస్తున్నా, ఎన్నికల సంఘం పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోందని సిపిఎం ప్రధాన కార్యదర్శి…

మహమ్మారుల పీచమణిచిన శైలజ టీచర్‌

Apr 19,2024 | 23:47

– కేరళ ఆరోగ్య మంత్రిగా కరోనా కట్టడిలో ప్రపంచానికే ఆదర్శం – లోక్‌సభ ఎన్నికల్లో వడకర నుంచి సిపిఎం తరఫున పోటీ కేరళను ఒక్కటిగా నిలబెట్టిన, తన…

వైసిపిలో వివక్ష, లంచాలు లేని పాలన

Apr 19,2024 | 22:46

– మేమంతా సిద్ధం సభలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, కాకినాడ రూరల్‌ :వైసిపి ప్రభుత్వ హయాంలో వివక్ష, లంచాలు లేని పాలన అందించామని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి…

బిజెపికి ఊడిగం చేస్తున్న టిడిపి, వైసిపి : వైఎస్‌ షర్మిల

Apr 19,2024 | 21:50

ప్రజాశక్తి- ఆలూరు (కర్నూలు) :ఆంధ్రప్రదేశ్‌కు పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి రాష్ట్రానికి అన్ని విధాలుగా అన్యాయం చేసిన బిజెపికి టిడిపి, వైసిపి ఊడిగం చేస్తున్నాయని…

లోకేష్‌వి హత్యా రాజకీయాలు

Apr 19,2024 | 20:30

వెంకటరెడ్డికి ఆళ్ల రామకృష్ణారెడ్డి పరామర్శ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రశాంతంగా వున్న మంగళగిరిలో హత్యా రాజకీయాలకు పాల్పడుతున్న నారా లోకేష్‌పై ఎన్నికల కమిషన్‌ చర్యలు తీసుకోవాలని వైసిపి ఎమ్మెల్యే…

వైసిపి ప్రచార రథం ఢీ కొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు

Apr 19,2024 | 17:55

అమరావతి: విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో వైసిపి ప్రచారరథం ఢీ కొని భరద్వాజ్‌ (10) అనే బాలుడు మృతి చెందిన ఘటన అత్యంత విషాదకరమని తెలుగుదేశం అధినేత…

విద్వేష ప్రసంగాలు

Apr 19,2024 | 08:24

పదేళ్ళ పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ… తాను ప్రజలకు చేసిన మేలు ఇదీ అని ఘనంగా చెప్పుకోలేకపోతోంది. అందుకనే మతాన్ని, దానికి సంబంధించిన…

న్యాయం కోసమే పోరాటం: సునీత

Apr 18,2024 | 14:15

పులివెందుల: మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం…

దాడి కేసులో ‘బొండా’ను ఇరికించే యత్నం : చంద్రబాబు

Apr 17,2024 | 22:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : అధికార పార్టీ కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రిపై రాయి దాడి విషయంలో తప్పుడు ప్రచారాలు, సింపతీ…