speech

  • Home
  • సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది – ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై పివి రమేష్‌

speech

సమాజాన్ని విచ్ఛిన్నం చేస్తుంది – ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై పివి రమేష్‌

May 7,2024 | 23:39

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్టును ప్రజల కోసం తెచ్చింది కాదని, వారిని నియంత్రించడానికి తెచ్చిందని మాజీ ఐఎఎస్‌ అధికారి…

ఉన్నత పాఠశాలల్లో యూత్‌ పార్లమెంటు పోటీలు – పాఠశాల విద్యాశాఖ కమిషనరు

May 7,2024 | 23:33

ప్రజాశక్తిాఅమరావతి బ్యూరో రాష్ట్రంలోని అన్ని ఉన్నత పాఠశాలల్లో 9 నుంచి 12వ తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులతో ప్రతి సంవత్సరం యూత్‌ పార్లమెంటు పోటీలు నిర్వహించాలని పాఠశాల…

మీ ఓటుతో ఢిల్లీ పీఠం కదలాలి

May 7,2024 | 23:17

– ఎన్‌డిఎ గెలిస్తే ఉక్కు పరిరక్షణ అసాధ్యం – కోరుకొండ, ఇచ్ఛాపురం, గాజువాక సభల్లో సిఎం జగన్‌ ప్రజాశక్తి – యంత్రాంగం:’మీ ఎన్‌డిఎ కూటమితో ఆంధ్రప్రదేశ్‌కు ఏం…

దేశద్రోహులుగా పిలుస్తారని గాంధీ, నెహ్రులు ఊహించలేదు : ప్రియాంక

May 7,2024 | 22:53

రాయ్ బరేలీ : జాతిపిత మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ తమను దేశద్రోహులుగా పిలుస్తారని ఊహించలేదని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ అన్నారు. రారుబరేలీలో నిర్వహించిన ఎన్నికల…

బిజెపికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు : వైఎస్‌.షర్మిల

May 6,2024 | 20:53

ప్రజాశక్తి- ప్రొద్దుటూరు (వైఎస్‌ఆర్‌) : బిజెపికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల విమర్శించారు. చంద్రబాబుకి, జగన్‌కి ఇద్దరికీ మోడీ కావాలని, ఇద్దరూ…

సామాజిక న్యాయానికి బిజెపి తూట్లు

May 5,2024 | 00:14

 అటవీ చట్టాలు నిర్వీర్యం, ఉత్పత్తులకు దక్కని ‘మద్దతు’  వంతపాడుతున్నటిడిపి, వైసిపి ‘ఇండియా’ గెలుపుతోనే న్యాయం : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : కేంద్రంలోని బిజెపి…

పట్టాదారు పుస్తకంపై జగన్‌ ఫోటో ఎందుకు? : చంద్రబాబు

May 4,2024 | 17:15

అమరావతి : ఏపీలో ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ ద్వారా ప్రజల భూములను అప్పనంగా స్వాధీనం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కుట్ర పన్నారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు…

సింగరేణినీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం : డిప్యూటీ సిఎం భట్టి

May 4,2024 | 16:00

హైదరాబాద్‌: సింగరేణి నీ కాపడుతాం.. ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళనివ్వం డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. భద్రాద్రి కొత్తగూడెంలో కాంగ్రెస్‌ జన జాతర సభ నిర్వహించారు.…