speech

  • Home
  • రాజ్యాంగ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత- ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు

speech

రాజ్యాంగ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత- ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు

Apr 14,2024 | 20:25

ప్రజాశక్తి – యలమంచిలి (పశ్చిమగోదావరి జిల్లా) :అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం సమాజంలోని ప్రతి పౌరుని బాధ్యత అని…

రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు : కెటిఆర్‌

Apr 14,2024 | 12:42

తెలంగాణ : ప్రజా పోరాటంతోనే తెలంగాణను సాధించుకున్నామని.. సాధించుకున్న రాష్ట్రంలో అంబేద్కర్‌ ఆశయ సాధనకు పదేళ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్‌ అన్నారు.…

ముఖ్యమంత్రి జగన్‌కు సెక్యూరిటీ పెంచాలి -కేశినేని నాని డిమాండ్‌

Apr 14,2024 | 00:18

ప్రజాశక్తి- గన్నవరం (కృష్ణా జిల్లా):ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి సెక్యూరిటీ భారీగా పెంచాలని విజయవాడ వైసిపి పార్లమెంట్‌ అభ్యర్థి కేసినేని నాని డిమాండ్‌ చేశారు. విజయవాడలో ముఖ్యమంత్రిపై రాయితో దాడి…

విశాఖ, కర్నూలును అభివృద్ధి చేస్తాం

Apr 13,2024 | 23:30

– తాడికొండ, ప్రత్తిపాడు సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి:అమరావతి తరువాత విశాఖపట్నం, కర్నూలును కూడా సమాంతర నగరాలుగా అభివృద్ధి చేస్తామని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు హామీ…

ఎన్‌టిఆర్‌ సంక్షేమ పథకాలే చంద్రబాబుకు స్ఫూర్తి

Apr 13,2024 | 23:01

– ‘నిజం గెలవాలి’ ముగింపు సభలో నారా భువనేశ్వరి ప్రజాశక్తి – తిరువూరు (ఎన్‌టిఆర్‌ జిల్లా) :ఎన్‌టిఆర్‌ సంక్షేమ పథకాలే చంద్రబాబుకు స్ఫూర్తి అని నారా భువనేశ్వరి…

ఉత్తరాంధ్ర అభివఅద్ధికై చిత్తశుద్దిగా నిలవండి : అజశర్మ

Apr 13,2024 | 19:18

ప్రజాశక్తి -విజయనగరం టౌన్‌ :ఉత్తరాంధ్ర అభివృద్ధి కి ఎన్నికల్లో పోటీచేస్తున్న వారు చిత్తశుద్ధిగా నిలబడాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కార్యదర్శి ఏ.అజశర్మ పిలుపునిచ్చారు. శనివారం సాయంత్రం స్థానిక…

మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే చర్యలు తీసుకుంటా – విజయసాయిరెడ్డి

Apr 13,2024 | 18:28

కందుకూరు : నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలు,కొండేపి నియోజకవర్గాలలోని మామిడి రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు తీసుకుంటామని నెల్లూరు పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి అన్నారు.…

రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది : ఎమ్మెల్సీ కె ఎస్‌ లక్ష్మణరావు

Apr 13,2024 | 18:12

ప్రజాశక్తి- కలక్టరేట్‌ (కృష్ణా) :డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కృష్ణ ,గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు…

చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదు : సిఎం జగన్‌

Apr 13,2024 | 13:35

మంగళగిరి (గుంటూరు) : చంద్రబాబుకు ఉన్నంత నెగిటివిటీ అనుభవం తనకు లేదని ఎపి సిఎం జగన్‌ అన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో కొనసాగుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర…