speech

  • Home
  • అసైన్డ్‌ భూములున్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తాం: కేటీఆర్‌

speech

అసైన్డ్‌ భూములున్న వారికి యాజమాన్య హక్కులు కల్పిస్తాం: కేటీఆర్‌

Nov 22,2023 | 16:08

చౌటుప్పల్‌: కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే తెలంగాణ అంధకారమేనని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డికి మద్దతుగా ఆయన…

విశ్వవిద్యాలయాల నుండి నాయకులు తయారవ్వాలి – ఎంపి విజయసాయి రెడ్డి

Nov 21,2023 | 20:26

– ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అర్కిటెక్చర్‌ భవనం ప్రారంభం ప్రజాశక్తి – ఎఎన్‌యు ( గుంటూరు జిల్లా):విశ్వవిద్యాలయాల నుంచి దేశ భవిష్యత్తు నిర్దేశించే నాయకులు, పాలకులు తయారవ్వాలని…

ఇంజనీర్లు మోక్షగుండం స్ఫూర్తి తో సాగాలి : పీడిక రాజన్న దొర

Nov 21,2023 | 17:25

ప్రజాశక్తి – ఎంవిపీ కాలనీ: భారతరత్న , మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు అమోఘం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. ఎంవిపీ కాలనీ…

తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోంది : కేంద్రమంత్రి నిర్మలా

Nov 21,2023 | 15:28

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక లోటును దాచిపెడుతోందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణను రెవెన్యూ లోటుకు తీసుకొచ్చిన ఘనత…

పదేళ్లు అవకాశం ఇస్తే.. కేసీఆర్‌ ప్రజలకు చేసిందేమీ లేదు: రేవంత్‌రెడ్డి

Nov 21,2023 | 15:12

వనపర్తి: తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కి ఒక్క అవకాశం ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రజలను కోరారు. పదేళ్లు కేసీఆర్‌కు అవకాశం ఇస్తే.. ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.…

భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదు : కేసీఆర్‌

Nov 21,2023 | 15:06

తెలంగాణ: భట్టి గెలిచేది లేదు.. సీఎం అయ్యేది లేదని సీఎం కేసీఆర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పట్టు లేని బట్టి విక్రమార్క మనకు చేసిందేమిటి? అని సీఎం…

బిజెపి అబద్ధపు హామీలను నమ్మొద్దు ..కార్యాచరణను ప్రకటిస్తే మద్దతిస్తాం : రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి

Nov 19,2023 | 16:42

హైదరాబాద్‌ : బిజెపి అబద్ధపు హామీలను నమ్మకుండా మంద కృష్ణ మాదిగ కార్యాచరణను ప్రకటిస్తే మద్దతిచ్చేందుకు తాము సిద్ధమని ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణకు టీపీసీసీ చీఫ్‌…

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం : ప్రియాంక గాంధీ

Nov 19,2023 | 15:25

హైదరాబాద్‌ : తెలంగాణను ఎలా ముందుకు నడిపించాలో కాంగ్రెస్‌కి తెలుసునని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. ఆదివారం ఖానాపూర్‌ కాంగ్రెస్‌ విజయభేరి…

చంద్రబాబు బీసీలను 14 ఏళ్లు మోసం చేశారు : మంత్రి సురేష్‌

Nov 18,2023 | 16:58

పత్తికొండ : కర్నూలు జిల్లా పత్తికొండలో సామాజిక సాధికారక బస్సు యాత్రలో ఉపముఖ్యమంత్రి అంజద్‌ భాష , మంత్రులు ఆదిమూలపు సురేష్‌, గుమ్మనూరు జయరాంలు పాల్గన్నారు. ఈ…