speech

  • Home
  • కరీంనగర్‌ సభకు కేటీఆర్‌ దూరం..

speech

కరీంనగర్‌ సభకు కేటీఆర్‌ దూరం..

Mar 12,2024 | 14:45

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. డాక్టర్‌ పర్యవేక్షణలో గత రెండు రోజులుగా ఇంటి వద్దే చికిత్స తీసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో…

” ఒకసారి మీకు కనిపించి మీ అభిమానం పొందాలని వచ్చాను ” : నటి పావలా శ్యామల

Mar 12,2024 | 12:40

హైదరాబాద్‌ : సినిమా రంగుల ప్రపంచంలో ఎన్నో చరిత్రలు దీనావస్థలోనే ముగిసిపోయాయి. ఆకాశాన్నంటే తారల్లా వెలుగొందిన బతుకులు ఒక్కసారిగా కఠిక పేదరికాన్ని చవిచూశాయి. చాలామంది నటీనటులు ఇండస్ట్రీ…

రాష్ట్రానికి ద్రోహం చేసిన వారుపొత్తులతో వస్తున్నారు!

Mar 11,2024 | 07:55

– నోటాకు వచ్చిన ఓట్లు కూడా రానివారు పొత్తులు పెట్టుకుంటున్నారు -మేదరమెట్ల ‘సిద్ధం’ సభలో సిఎం జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాశక్తి- బాపట్ల జిల్లారాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీలు,…

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలి : కేటీఆర్‌

Mar 10,2024 | 16:21

కామారెడ్డి: కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే వెంటనే రుణమాఫీ చేయాలని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చెప్పారు. త్వరలో పార్లమెంట్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కామారెడ్డిలోని పార్టీ కార్యకర్తలతో…

ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేదు : షర్మిల

Mar 10,2024 | 15:28

విజయవాడ: అధికార పార్టీ వైసిపి ‘సిద్ధం’ సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు…

పరస్పర సోదర భావంతోనే సమానత్వం సాధ్యం – సిజెఐ జస్టిస్‌ చంద్రచూడ్‌

Mar 9,2024 | 21:53

జైపూర్‌ : దేశంలో సమానత్వం నెలకొనాలన్నా, కొనసాగాలన్నా ప్రజల మధ్య పరస్పర సోదర భావం నెలకొనడం చాలా అవసరమని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌ ఉద్ఘాటించారు.…

భావ వ్యక్తీకరణకు భాష దోహదం

Mar 9,2024 | 21:32

– సాహితీ సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రజాశక్తి-కాకినాడ :భావ వ్యక్తీకరణకు భాష దోహదం చేస్తుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. అలాంటి…

దళిత క్రైస్తవులను ఎస్‌సిలుగా కొనసాగించాలి

Mar 9,2024 | 21:10

– మతోన్మాద బిజెపిని ఓడించాలి – డిఎస్‌ఎంఎం జాతీయ నాయకులు జాన్‌వెస్లీ ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి: మతోన్మాద బిజెపిని ఓడించి రాజ్యాంగాన్ని, హక్కులను కాపాడుకోవాలని దళిత్‌…

చంచల్‌ గూడ జైలును వేరేచోటుకు తరలిస్తాం: సీఎం రేవంత్‌ రెడ్డి

Mar 9,2024 | 14:34

హైదరాబాద్‌ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మరోక కీలక ప్రకటన చేశారు. చంచల్‌ గూడ జైలును వేరే చోటుకు తరలిస్తామని తెలిపారు. జైలును విద్యా సంస్థగా…