speech

  • Home
  • రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు..!- హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

speech

రాజధాని లేని రాష్ట్రంగా మార్చారు..!- హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ

Apr 7,2024 | 22:05

ప్రజాశక్తి-హిందూపురం :రాజధాని రైతులను నిలువున మోసం చేయడమే కాకుండా… రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేసిన ఘనుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ…

వామపక్ష అభ్యర్థులను గెలిపించుకుంటేనే కార్మిక రాజ్యం

Apr 7,2024 | 21:56

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి – కర్నూలు కార్పొరేషన్‌:రానున్న పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి దానికి వంతపాడే టిడిపి, జనసేన, వైసిపిలను…

జగన్‌రెడ్డి కుంభకర్ణుడు

Apr 7,2024 | 21:45

– ‘వివేకా’ హంతకులు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు – నిందితులు చట్టసభల్లోకి వెళ్లకూడదనే నేను నిలబడ్డాను – మూడో రోజు బస్సు యాత్రలో వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి-కమలాపురం…

ఆందోళనకరంగా నిరుద్యోగం -ప్రముఖ ఆర్థికవేత్త ఎస్‌. మహేంద్రదేవ్‌

Apr 7,2024 | 10:57

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయికి చేరిందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ ఎస్‌. మహేంద్రదేవ్‌ అన్నారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసి ఆధ్వర్యంలో శనివారం విజయవాడలోని…

మోడీ త్రిసూర్‌లో మకాం వేసినా సురేష్‌ గోపి గెలవలేడు: ఎంవీ గోవిందన్‌

Apr 8,2024 | 07:21

త్రిసూర్‌ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ త్రిసూర్‌ లో మకాం వేసినా బిజెపి అభ్యర్థి సురేష్‌ గోపి గెలవలేరని సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌ అన్నారు. శనివారం…

నిర్మాణ రంగాన్ని నిలబెడతా!

Apr 6,2024 | 23:24

-ఉచిత ఇసుక విధానం పునరుద్ధరిస్తాం -పాలనా వ్యవస్థను గాడిలో పెడతాం -సత్తెనపల్లి, పెదకూరపాడు సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుకతో నిర్మాణ రంగాన్ని…

స్వేచ్ఛాయుత ఎన్నికల బాధ్యత డిఇఓ, ఎస్‌పిలదే- ముఖేష్‌కుమార్‌మీనా

Apr 6,2024 | 22:01

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు శాంతియుతంగా, స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు (డిఇఓలు), ఎస్‌పిలపైనే ఉందని రాష్ట్ర ప్రధాన…

23 సీట్లకే పవన్‌ ముఖ్యమంత్రి అవుతారా? – కాపు నేత ముద్రగడ పద్మనాభం

Apr 6,2024 | 21:55

ప్రజాశక్తి – తణుకు (పశ్చిమగోదావరి జిల్లా) :జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ 23 అసెంబ్లీ సీట్లతో ఎలా ముఖ్యమంత్రి అవుతారని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత…

ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఎపిని నట్టేట ముంచారు : లోకేశ్‌

Apr 6,2024 | 11:13

అమరావతి : సిఎం జగన్‌ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకొని ఎపి ని నట్టేట ముంచారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ విమర్శించారు. తాడేపల్లిలోని పూజిత అపార్టుమెంట్‌…