speech

  • Home
  • ‘స్టీల్‌’ భూములు సేల్‌ చేయండి

speech

‘స్టీల్‌’ భూములు సేల్‌ చేయండి

Apr 23,2024 | 23:58

-విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలకు మఖ్యమంత్రి ఉచిత సలహా -స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు నిర్దిష్ట హామీ ఇవ్వని వైనం -కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ససేమిరా -బిజెపికి…

మత ప్రాతిపదికన రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ యత్నం : ఛత్తీస్‌గఢ్‌ సభలో మోడీ

Apr 23,2024 | 23:49

మహసముంద్‌ : మత ప్రాతిపదికన రిజర్వేషన్లు పొడిగించి ముస్లింలకు ఇవ్వాలని కాంగ్రెస్‌ ప్రయత్నించిందని, దేశంలో వ్యక్తిగత సంపదను ముస్లింలకు పంచి ఇవ్వడానికి కాంగ్రెస్‌ లోతైన కుట్ర పన్నిందని…

ప్రజాస్వామ్య బలోపేతానికి పార్టీలు కృషిచేయాలి

Apr 23,2024 | 23:37

‘మీట్‌ అండ్‌ గ్రీట్‌’లో వెంకయ్యనాయుడు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :అన్ని రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. పద్మ…

టిడిపి నేతలపై ఎస్‌ఐ దురుసు ప్రవర్తన

Apr 23,2024 | 22:24

– కూటమి అభ్యర్థి ఏలూరి సాంబశివరావు ప్రజాశక్తి – పర్చూరు, బాపట్ల జిల్లా :బాపట్ల జిల్లా పర్చూరు ఆర్‌ఒ కార్యాలయం వద్ద విధుల్లో ఉన్న ఎస్‌ఐ నాగశివారెడ్డి…

వైసిపిలో పలువురు చేరిక

Apr 23,2024 | 22:17

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కాంగ్రెస్‌, లోక్‌సత్తా పార్టీలకు చెందిన పలువురు నాయకులు వైసిపిలో చేరారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల…

మహిళలకు రూ.పది లక్షలు వడ్డీ లేని రుణాలు

Apr 23,2024 | 21:55

– సోలార్‌ విద్యుత్‌ సంస్కరణలు తీసుకొస్తాం – ప్రజాగళం సభల్లో చంద్రబాబు ప్రజాశక్తి – యంత్రాంగం :టిడిపి, జనసేన కూటమి అధికారంలోకి వస్తే డ్వాక్రా మహిళలకు రూ.పది…

పదేళ్లుగా బిజెపి వెన్నుపోటు

Apr 22,2024 | 08:02

ఆ పార్టీకి వైసిపి, టిడిపి గులాంగిరీ ఎపిన్యాయ్ యాత్రలో వైఎస్‌ షర్మిల ప్రజాశక్తి – కర్నూలు ప్రతినిధి : పదేళ్లుగా రాష్ట్రానికి బిజెపి వెన్నుపోటు పొడుస్తోందని, అలాంటి…

ఓటువేసే అవకాశాన్ని కోల్పోవద్దు : జస్టీస్‌ చంద్రచూడ్‌

Apr 21,2024 | 08:36

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని కోల్పోవద్దని, ఇది రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో కీలకమైన కర్తవ్యమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డివై చంద్రచూడ్‌…

ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేస్తాం : సీఎం రేవంత్‌రెడ్డి

Apr 20,2024 | 17:01

మెదక్‌: ఏడుపాయల దుర్గమ్మ, మెదక్‌ చర్చి సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతు రుణమాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మెదక్‌ కాంగ్రెస్‌ ఎంపీ…