జనసేనతో మా పొత్తు ఉంది : పురందేశ్వరి
ఏలూరు : జనసేనతో తమ పొత్తు ఉందని బిజెపి ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. శనివారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పురందేశ్వరి పర్యటించారు. అనంతరం…
ఏలూరు : జనసేనతో తమ పొత్తు ఉందని బిజెపి ఎపి అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. శనివారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో పురందేశ్వరి పర్యటించారు. అనంతరం…
-18 వ తేది నుండి కొత్త కార్డుల జారీ ఒకటి నుండి రూ. 3వేలకు సామాజిక ఫించన్లు – విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ -డిపిఆర్…
తెలంగాణ : రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ముందుగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. కొత్త ప్రభుత్వానికి గవర్నర్ శుభాకాంక్షలు…
అమరావతి: గ్రూప్-1, 2 పోటీ పరీక్షలకు హాజరయ్యే ఉద్యోగార్థుల వయో పరిమితిని 44 ఏళ్లకు పెంచాలని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ డిమాండ్ చేశారు.…
మెదక్ : పార్లమెంటుకు రక్షణ లేకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్…
-వికసిత్ భారత్ సంకల్పయాత్రలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రజాశక్తి – దెందులూరు/ఏలూరు టౌన్(ఏలూరు జిల్లా) భారత ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలను అర్హులందరికి అందజేయడంతోపాటు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్1, 2 పోస్టులను 2 వేలకు పెంచాలని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యలపై డివైఎఫ్ఐ…
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులను గాలికొదిలేసిందనిజనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. గుండ్లకమ్మ…
ప్రజాశక్తి – బాపట్ల జిల్లా : వైసిపి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. రైతుల సమస్యలు తీరుస్తామని, రైతు రాజ్యం రావడానికి టిడిపి, జనసేన కలిసి పనిచేస్తాయని, అరాచక…