speech

  • Home
  • కేఆర్‌ఎంబీకి నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించాం: నారాయణ రెడ్డి

speech

కేఆర్‌ఎంబీకి నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించాం: నారాయణ రెడ్డి

Feb 1,2024 | 15:20

హైదరాబాద్‌: కేఆర్‌ఎంబీకి నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించామని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలతో కృష్ణా…

సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలి- స్నాతకోత్సవాల్లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

Jan 31,2024 | 21:29

ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధి:మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. కాకినాడలో జెఎన్‌టియుకె, తూర్పు గోదావరి జిల్లా…

కడియంలో గ్రీన్‌ వరల్డ్‌ ఆవిష్కృతం

Jan 31,2024 | 21:35

– నర్సరీని సందర్శించిన సుధా నారాయణమూర్తి ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి జిల్లా):కడియంలో ఒక గ్రీన్‌ వరల్డ్‌ ఆవిష్కతమైందని, అందుకు స్థానిక నర్సరీ రైతుల కృషి ఎంతో ప్రశంసనీయమని ఇన్ఫోసిస్‌…

ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలి

Jan 31,2024 | 21:32

– ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో ఎంపిలు లేవనెత్తాలి – ప్రత్యేక హోదా సాధన సమితి డిమాండ్‌ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌:రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల…

ఇంధన రంగంలోరూ.22,302 కోట్ల పెట్టుబడులు- పలు ప్రాజెక్టులకు ఎస్‌ఐపిబి ఆమోదం

Jan 31,2024 | 08:54

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఇంధన రంగంలో రూ.22,302 కోట్ల పెట్టుబడులకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపిబి) ఆమోదం తెలిపింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో…

మోడీని గద్దె దించడమే లక్ష్యం : ఏచూరి

Jan 31,2024 | 08:51

హద్దుల్లేని ఇడి దుర్వినియోగం : సిపిఐ(ఎం) కేంద్రకమిటీ సమావేశం అనంతరం మీడియాతో ఏచూరి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశ ప్రజల జీవితాలను సంక్షోభంలోకి నెట్టి, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ…

పార్టీని నమ్ముకున్న వారిని ఆదుకుంటాం- నారా భువనేశ్వరి

Jan 31,2024 | 08:04

ప్రజాశక్తి-చెరుకుపల్లి, పర్చూరు (బాపట్ల జిల్లా):పార్టీ కార్యకర్తలను, పార్టీని నమ్ముకున్న వారిని ఆదుకోవడంలో టిడిపి, ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ఎప్పుడూ ముందుంటుందని నారా చంద్రబాబునాయుడు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు.…

నేటి నుంచి పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు

Jan 31,2024 | 08:44

ప్రతిపక్ష ఎంపిల సస్పెన్షన్‌ ఎత్తివేత : మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బుధవారం రాష్ట్రపతి…

సీట్ల సర్దుబాటుపై దృష్టి సారించిన చంద్రబాబు

Jan 30,2024 | 14:30

అమరావతి: ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేసేందుకు టిడిపి, జనసేన పార్టీల అధినేతలు సిద్ధమయ్యారు. పొత్తు నేపథ్యంలో ఫిబ్రవరిలో సీట్ల సర్దుబాటుపై ఇరుపార్టీలు ఉమ్మడి ప్రకటన చేసే…