కేఆర్ఎంబీకి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించాం: నారాయణ రెడ్డి
హైదరాబాద్: కేఆర్ఎంబీకి నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించామని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలతో కృష్ణా…