speech

  • Home
  • ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే నాయకుడిని ఎన్నుకుందాం

speech

ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే నాయకుడిని ఎన్నుకుందాం

Mar 8,2024 | 20:16

– ‘మీ ఓటు మీ భవిష్యత్తు’ కార్యక్రమంలో భువనేశ్వరి పత్తికొండ,ప్రజాశక్తి (కర్నూలు జిల్లా) :ఉద్యోగ అవకాశాలు సృష్టించి, ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం…

విద్యార్థి దశలోనే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి : టీటీడీ చైర్మన్‌

Mar 8,2024 | 15:25

తిరుపతి : విద్యార్థి దశలో సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే జీవితకాలం సౌకర్యవంతంగా ఉండొచ్చని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తిరుపతిలోని పద్మావతి…

పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం

Mar 7,2024 | 20:47

– అధికారంలోకి వస్తే అక్రమ కేసులు ఎత్తేస్తాం – శంఖారావం సభలో నారా లోకేష్‌ ప్రజాశక్తి – హిందూపురం: టిడిపి అధికారంలోకి రాగానే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా…

ఒకే క్యాంపస్‌లో గురుకులాలన్నీ ఉండేలా ఏర్పాటు : సిఎం రేవంత్‌రెడ్డి

Mar 7,2024 | 16:33

హైదరాబాద్‌: ‘చదువుమీద పెట్టేది ఖర్చు కాదు.. పెట్టుబడి.. చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని సిఎం రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రామ్‌ భవన్‌ ప్రారంభోత్సవ…

జగన్‌ పాలనలో బడుగు, బలహీన వర్గాలకే పెద్ద పీట : విజయసాయిరెడ్డి

Mar 7,2024 | 15:58

నెల్లూరు : నెల్లూరు జిల్లాలోని కోవూరులో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లోక్‌ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి పరిచయ కార్యక్రమంలో పాల్గన్నారు. ఈ…

ఈనెల 12న కరీంనగర్‌లో భారీ బహిరంగ సభ : కేటీఆర్‌

Mar 7,2024 | 15:42

కరీంనగర్‌ : ఈ నెల 12వ తేదీన కేసీఆర్‌ తిరిగి జంగ్‌ సైరన్‌ ఊదడానికి, కదన భేరీ మోగించడానికి మన కరీంనగర్‌కే వస్తున్నారని కేటీఆర్‌ తెలిపారు. కరీంనగర్‌లో…

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఊపిరి లాంటిది : వైఎస్‌ షర్మిల

Mar 7,2024 | 14:31

అమరావతి: వ్యక్తిగత కారణాల వల్ల తాను ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. అలా అనుకుంటే 2019లోనే ఇక్కడ అడుగు పెట్టేదాన్ని…

వికలాంగుల పెన్షన్‌ రూ.6 వేలకు పెంచాలి

Mar 7,2024 | 07:32

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: వికలాంగుల సమస్యలు పరిష్కరించాలని, వారికి ఇస్తున్న పెన్షన్‌ రూ.3 వేల నుంచి రూ.6 వేలకు…

బీసీలు అంటేనే భరోసా.. బాధ్యత.. భవిష్యత్తు : లోకేశ్‌

Mar 6,2024 | 08:10

మంగళగిరి: బీసీలు అంటేనే భరోసా.. బాధ్యత.. భవిష్యత్తు అని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జరిగిన ‘జయహో బీసీ’…