press meet

  • Home
  • తెలంగాణకు బీఆర్‌ఎస్‌ నాయకత్వం అవసరం: కూనంనేని సాంబశివరావు

press meet

తెలంగాణకు బీఆర్‌ఎస్‌ నాయకత్వం అవసరం: కూనంనేని సాంబశివరావు

Jun 19,2024 | 08:30

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రానికి బీఆర్‌ఎస్‌ నాయకత్వం అవసరమని, ఆ పార్టీ బతికే ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన…

విద్యుత్‌ ట్రూ అప్‌ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా చర్యలు తీసుకోండి

Jun 19,2024 | 08:20

-సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో రూ.7,200 కోట్ల విద్యుత్‌ ట్రూ అప్‌ ఛార్జీల భారాన్ని వినియోగదారులపై పడకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం…

కార్యకర్తలను అవమానిస్తే తీవ్ర పరిణామాలు- మంత్రి అచ్చెన్నాయుడు

Jun 18,2024 | 22:40

ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి :గత ప్రభుత్వంలో అధికారులు తమపై కనీస గౌరవ, మర్యాదలు లేకుండా ప్రవర్తించారని, ఇప్పుడు అటువంటి వాటికి స్వస్తి పలకాలని రాష్ట్ర వ్యవసాయశాఖ…

అక్రమాలను గుర్తించాం- బాధ్యులపై కేసులు నమోదు చేస్తాం

Jun 18,2024 | 22:30

-పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :పౌరసరఫరాల శాఖలో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ…

గృహ నిర్మాణాల పూర్తికి ప్రణాళిక

Jun 18,2024 | 22:20

– ఐఅండ్‌పిఆర్‌, గృహ నిర్మాణశాఖ మంత్రి పార్థసారధి ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను గృహ…

గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయాలి : ఎమ్మెల్సీ లక్ష్మణరావు

Jun 18,2024 | 21:50

ప్రజాశక్తి-గుంటూరు :గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. గ్రూప్‌ా2 మెయిన్స్‌ పరీక్ష జులై 28 నుండి నిర్వహిస్తామని…

చంద్రబాబు తప్పిదం వల్లే పోలవరం ధ్వంసం -మాజీ మంత్రి అంబటి రాంబాబు

Jun 18,2024 | 21:45

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం దెబ్బతిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడటం తగదని, వాస్తవంగా చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాల వల్లే ధ్వంసమైందని మాజీ…

విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం

Jun 18,2024 | 21:40

-టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేసి, యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టిడిపి…

గంజాయిపై ఉక్కుపాదం

Jun 18,2024 | 07:35

దిశా స్టేషన్లు మహిళా పోలీస్‌ స్టేషన్లగా మార్పు  హోం శాఖ మంత్రి అనిత ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : నూతన ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపనుందని రాష్ట్ర…