తెలంగాణకు బీఆర్ఎస్ నాయకత్వం అవసరం: కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని, ఆ పార్టీ బతికే ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన…
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ నాయకత్వం అవసరమని, ఆ పార్టీ బతికే ఉండాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన…
-సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో రూ.7,200 కోట్ల విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల భారాన్ని వినియోగదారులపై పడకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం…
ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి :గత ప్రభుత్వంలో అధికారులు తమపై కనీస గౌరవ, మర్యాదలు లేకుండా ప్రవర్తించారని, ఇప్పుడు అటువంటి వాటికి స్వస్తి పలకాలని రాష్ట్ర వ్యవసాయశాఖ…
-పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :పౌరసరఫరాల శాఖలో అక్రమాలు జరిగినట్లు గుర్తించామని, బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాలశాఖ…
– ఐఅండ్పిఆర్, గృహ నిర్మాణశాఖ మంత్రి పార్థసారధి ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :గృహ నిర్మాణాలను సకాలంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను గృహ…
ప్రజాశక్తి-గుంటూరు :గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. గ్రూప్ా2 మెయిన్స్ పరీక్ష జులై 28 నుండి నిర్వహిస్తామని…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ తప్పిదాల వల్లే పోలవరం దెబ్బతిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడటం తగదని, వాస్తవంగా చంద్రబాబు ప్రభుత్వ తప్పిదాల వల్లే ధ్వంసమైందని మాజీ…
-టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) :విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేసి, యువకులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తామని టిడిపి…
దిశా స్టేషన్లు మహిళా పోలీస్ స్టేషన్లగా మార్పు హోం శాఖ మంత్రి అనిత ప్రజాశక్తి- ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : నూతన ప్రభుత్వం గంజాయిపై ఉక్కుపాదం మోపనుందని రాష్ట్ర…