press meet

  • Home
  • రైల్వే జోన్‌పై పీయూష్‌ గోయల్‌వి అబద్ధాలు : బొత్స

press meet

రైల్వే జోన్‌పై పీయూష్‌ గోయల్‌వి అబద్ధాలు : బొత్స

Apr 26,2024 | 23:25

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) :విశాఖ రైల్వే జోన్‌ విషయంలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చెబుతున్నవన్నీ అబద్ధాలని, ఏమీ తెలియని అమాయకుడిలా ఆయన మాట్లాడుతున్నారని రాష్ట్ర…

రూ.750 కోట్ల ఆస్తిపరుడు పేదవాడా?

Apr 26,2024 | 22:40

-పెత్తందారు జగన్‌ను ఓడించండి : బిటెక్‌ రవి ప్రజాశక్తి – కడప అర్బన్‌ :పేదవాడికి పెత్తందారికి మధ్య జరుగుతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడికి ఓటు వేయాలని సిఎం…

పులివెందులలో కనిపించని ప్రజాస్వామ్యం

Apr 25,2024 | 21:45

– జగన్‌కు పతనం మొదలైంది : దస్తగిరి ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌ (వైఎస్‌ఆర్‌ జిల్లా) :పులివెందులలో ప్రజాస్వామ్యం కనిపించలేదని, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పతనం మొదలైందని…

సిఎం గారూ న్యాయం వైపు నిలవండి

Apr 25,2024 | 21:34

– నిందితుడైతే నా భర్తనైనా అరెస్టు చేయండి – మీడియా సమావేశంలో వైఎస్‌ సునీత ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌ :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయం వైపు…

సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌దే విజయం : ముప్పాళ్ళ

Apr 25,2024 | 13:01

ప్రజాశక్తి-మంగళగిరి : దేశ వ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ వేదిక విజయం ఖాయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. గురువారం…

ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

Apr 24,2024 | 23:28

-వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు.…

చిరంజీవిని విమర్శించినట్లు దుష్ప్రచారం – సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 24,2024 | 23:13

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :చిరంజీవిపై ఎలాంటి విమర్శలు చేయకున్నా.. చేసినట్లు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నిందలు వేస్తున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2014 నుంచి…

ఉద్యోగులకు స్పెషల్‌ సిఎల్‌ మంజూరు చేయాలి – బొప్పరాజు వెంకటేశ్వర్లు

Apr 24,2024 | 21:35

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకునేందుకు తెలంగాణ తరహాలో ప్రత్యేకంగా ఒకరోజు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేయాలని ఎపి జెఎసి…

పేదల పక్షపాతి జగన్‌ : రావెల

Apr 23,2024 | 23:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచిపోయారని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు.…