press meet

  • Home
  • నీటి వాటా తేల్చేదాకా కేఆర్‌ఎంబీపై యథాతథ స్థితి కొనసాగాలి: మాజీ మంత్రి సింగిరెడ్డి

press meet

నీటి వాటా తేల్చేదాకా కేఆర్‌ఎంబీపై యథాతథ స్థితి కొనసాగాలి: మాజీ మంత్రి సింగిరెడ్డి

Jan 20,2024 | 15:30

హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ మంత్రులపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కేఆర్‌ఎంబీలో తెలంగాణ చేరిందని కేంద్రం సమావేశ మినిట్స్‌ లో…

ట్విట్టర్‌ ఖాతా సేఫ్‌.. ప్రొఫైల్‌ పిక్‌ అప్‌డేట్‌ చేసిన గవర్నర్‌ తమిళిసై

Jan 20,2024 | 14:40

హైదరాబాద్‌: గవర్నర్‌ తమిళిసై ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. అకౌంట్‌ సెక్యూర్డ్‌గా ఉన్నట్లు తెలిపారు. దీంతో గవర్నర్‌ తమిళిసై ప్రొఫైల్‌…

కేశినేని నాని ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సరికాదు :గద్దె రామ్మోహన్‌

Jan 19,2024 | 15:31

అమరావతి : కేశినేని నాని పార్టీ మారి ఇష్టం వచ్చినట్లు మాట్లడటం సరికాదని టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ మండిపడ్డారు. అవినాష్‌ తో కలిసి తన మీద…

తొందరపడి మాట్లాడితే నష్టపోయేది మీరే : మాజీ ఎంపి

Jan 19,2024 | 15:13

తెలంగాణ: కేటీఆర్‌ మాట్లాడిన తీరు బాగాలేదని మాజీ ఎంపీ వి.హనుమంతరావు ఫైర్‌ అయ్యారు. ముఖ్యమంత్రి దావోస్‌ పోవడం తెలంగాణ కోసమే వెళ్ళారని తెలిపారు. మిమ్మల్ని అనేక రకాలుగా…

చంద్రబాబుకు 175 నియోజకవర్గాల్లో అభ్యర్ధులున్నారా..? : పెద్దిరెడ్డి

Jan 19,2024 | 14:58

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.. సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని టార్గెట్‌ చేస్తూ.. టీడీపీ అధినేత…

రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తా: ఎమ్మెల్యే రక్షణనిధి

Jan 19,2024 | 14:40

తిరువూరు: తనకు తిరువూరు సీటు ఇవ్వకపోవడంతో మనసు గాయపడిందని వైసిపి ఎమ్మెల్యే రక్షణనిధి అన్నారు. ఒక ఎంపీ చెప్పిన మాట విని రెండు సార్లు గెలిచిన తనకు…

ఈ నెలాఖరులోగా టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చే ఛాన్స్‌

Jan 18,2024 | 16:06

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌ పాలిటిక్స్‌ రసవత్తరంగా మారుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల పోరుకు సిద్ధం అవుతున్నాయి. పొత్తుల విషయంలో టీడీపీ, జనసేన మధ్య తీవ్రంగా చర్చలు…

చంద్రబాబు చిట్టా విప్పితే తట్టుకోలేరు: కేశినేని నాని

Jan 18,2024 | 15:08

విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలలకు రూపం ఈ అంబేద్కర్‌ విగ్రహమనిఎంపీ కేశినేని నాని అన్నారు. అంబేద్కర్‌ విగ్రహంపై రాజకీయం చేయడం టీడీపీకి సమంజసం కాదన్నారు. ఈ…

ఎయు విసిగా మరోసారి పివిజిడి ప్రసాద్‌రెడ్డి

Jan 17,2024 | 20:58

ప్రజాశక్తి -ఎంవిపి కాలనీ (విశాఖపట్నం): ఆంధ్ర విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ సిస్టం ఇంజనీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ సీనియర్‌ అధ్యాపకులు పివిజిడి ప్రసాద్‌రెడ్డిని మరొకసారి ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉపకులపతిగా…