యువగళం పాదయాత్ర ముగింపు సభలోఎన్నికల శంఖారావం పూరిస్తాం
చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ హాజరవుతారు : అచ్చెన్నాయుడు ప్రజాశక్తి- భోగాపురం (విజయనగరం జిల్లా):నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో ఎన్నికల శంఖారావం పూరిస్తామని…
చంద్రబాబు, పవన్ కల్యాణ్, బాలకృష్ణ హాజరవుతారు : అచ్చెన్నాయుడు ప్రజాశక్తి- భోగాపురం (విజయనగరం జిల్లా):నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో ఎన్నికల శంఖారావం పూరిస్తామని…
వెయ్యేళ్ల చరిత్ర గల రాజమహేంద్రవరం దేశానికే తలమానికం టెర్మినల్ భవన నిర్మాణ శంకుస్థాపనలో కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి దేశంలో విమానయాన రంగాన్ని…
-సిఎం జగన్ పంటల నష్టాన్ని పరిశీలించిన తీరు ప్రపంచ రికార్డే! -తుపాను నష్టానికి కేంద్రం రూ.10 వేల కోట్లు ఇవ్వాలి -రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్షం నిర్వహించాలి -రైల్వే…
విజయవాడ: రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పొరుగు సేవల సిబ్బందికి వేతనాలు ఇవ్వాలని ఏపీజేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. పొరుగు సేవల సిబ్బందికి ఉద్యోగ…
విశాఖ: రాష్ట్రంలో మీచౌంగ్ తుపాన్ భాధితులను ఆదుకోవడంలో జగన్ సర్కార్ విఫలం అయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విశాఖలో…
విశాఖ: ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్ల పేరుతో రాష్ట్రంలో మరో కొత్త మోసానికి సీఎం జగన్ తెరలేపారని టిడిపి నేత గంటా శ్రీనివాసరావు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్ గాలికొదిలేశారని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ రెడ్డి అసమర్థ పాలనతో ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు…
-నిర్లక్ష్యంవల్లే వరిపంటకు అపార నష్టం -వరికి ఎకరాకు రూ.25 వేలు, -ఇతర పంటలకు రూ.50 వేలు పరిహారం ఇవ్వాలి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో మురుగునీటి…
ప్రజాశక్తి-విజయవాడ : మిచౌంగ్ తుఫాన్ ప్రభావంపై సిపిఎం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ తుఫాన్…