press meet

  • Home
  • కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు నగదుతోపాటు తులం బంగారం

press meet

కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు నగదుతోపాటు తులం బంగారం

Jan 27,2024 | 21:15

-తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ లబ్ధిదారులకు ఇచ్చే నగదు రూ.1,00,116తో పాటు తులం బంగారం ఇచ్చేందుకు అవసరమైన బడ్జెట్‌ ప్రణాళికలు…

రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తున్నాం :మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ

Jan 27,2024 | 16:01

అమరావతి: చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ కులగణనతో భయపడుతున్నారని మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ ఎద్దేవా చేశారు. కులగణనపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యలపై మంత్రి వేణుగోపాల్‌ కృష్ణ…

పథకాలు ప్రచారం చేయడంలో బిఆర్‌ఎస్‌ విపలమైంది : హరీష్‌రావు

Jan 27,2024 | 14:56

తెలంగాణ: రాష్ట్రంలో 4 లక్షల ఓట్లు వచ్చి ఉంటే ప్రభుత్వం మనదే ఉండేదని మాజీ మంత్రి హరీష్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్దిపేట జిల్లాలో బీఆర్‌ఎస్‌ కృతజ్ఞత…

మేం దేనికైనా సిద్దం.. మళ్లీ వైసీపీదే అధికారం : మంత్రి అమర్‌నాథ్‌

Jan 27,2024 | 14:46

భీమిలీ : ఎవరు ఎక్కడ నుంచి పొటీ చేసినా జగన్‌ ను చూసి ఓటు వేస్తారని.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ వెల్లడించారు.…

వైఎస్‌ఆర్‌ పాలనకు జగన్‌ పాలనకు తేడా ఉంది : వైఎస్‌ షర్మిల

Jan 26,2024 | 14:51

విజయవాడ: వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పాలనకు ఏపీ సీఎం జగన్‌ పాలనకు చాలా తేడా ఉందని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. ఏపీసీసీ కార్యాలయంలో ఉమ్మడి…

కాంగ్రెస్‌, బిజెపి మధ్య రహస్య మైత్రి బయటపడింది : కేటీఆర్‌

Jan 26,2024 | 14:45

హైదరాబాద్‌: గవర్నర్‌ రాష్ట్ర ప్రజలకు బాధ్యులే గానీ.. సీఎం రేవంత్‌ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రిప్లబిక్‌ డే సందర్భంగా…

సుప్రీం మార్గదర్శకాల ప్రకారం పోలీసు మాన్యువల్‌ మార్చాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్‌

Jan 26,2024 | 10:30

– రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన – పోరాటాల అణచివేత అప్రజాస్వామికం ప్రజాశక్తి -అనకాపల్లి ప్రతినిధి: సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పోలీసు మాన్యువల్‌ను తాజా పర్చాలని సిపిఎం…

ఏం అన్యాయం జరిగిందో షర్మిల చెప్పాలి-సజ్జల రామకృష్ణారెడ్డి

Jan 26,2024 | 07:46

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:షర్మిలకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏం అన్యాయం చేశారో స్పష్టంగా చెప్పాలని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. రాజకీయ పార్టీలు ఎప్పుడూ కుటుంబ…

నకిలీ ఓట్ల చేరికపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి: చంద్రబాబు

Jan 25,2024 | 14:42

అమరావతి: ప్రజల ఓట్లు తీసేయడం లేదా మార్చేసే దొంగలు రాష్ట్రంలోకి చొరబడ్డారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. నకిలీ ఓట్ల చేరికలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జాతీయ…