press meet

  • Home
  • ఇరిగేషన్‌ శాఖలో వందల కోట్ల కుంభకోణం: సోమిరెడ్డి

press meet

ఇరిగేషన్‌ శాఖలో వందల కోట్ల కుంభకోణం: సోమిరెడ్డి

Mar 12,2024 | 14:37

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఇరిగేషన్‌ శాఖలో వందల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఆరోపించారు. సర్వేపల్లిలోనే రూ.300 కోట్ల పనులు చేయకుండా…

ఈ నెల 14 లేదా 15 లోపు ఎన్నికల నోటిఫికేషన్‌ : విజయసాయి రెడ్డి

Mar 10,2024 | 15:08

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 16 నుంచి వైసీపీ ఎన్నికల…

జీవో నంబర్‌ 3 తెచ్చిందే కేసీఆర్‌ సర్కారు: సీతక్క

Mar 10,2024 | 15:02

హనుమకొండ: మహిళలను కోటీశ్వరులను చేయాలన్నది సీఎం రేవంత్‌రెడ్డి లక్ష్యం అని మంత్రి సీతక్క అన్నారు. హనుమకొండలోని కేయూలో రూ.68 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.…

గీత వృత్తిని విస్మరిస్తే బుద్ధిచెబుతాం

Mar 9,2024 | 20:18

– ఎక్స్‌గ్రేషియా రూ.10 లక్షలు, పింఛను రూ.5 వేలకు పెంచాలి – కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి ప్రజాశక్తి –…

వేతనాలు పెంచకుంటే ఆందోళన తప్పదు

Mar 9,2024 | 20:10

– మున్సిపల్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు ప్రజాశక్తి-గుంటూరు :మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ కార్మికుల పట్ల గత, ప్రస్తుత ప్రభుత్వాలు ఏళ్ల తరబడి వివక్షత…

ఓటమి భయంతోనే మా కుటుంబంపై దాడులు

Mar 9,2024 | 20:12

– అవినాష్‌రెడ్డి బెయిల్‌ రద్దుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తా – నా తండ్రికి రక్షణ కల్పించాలి : దస్తగిరి ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌/అమరావతి బ్యూరో:ఓటమి భయంతోనే తన తండ్రిపై ముఖ్యమంత్రి…

సింగిల్‌గా పోటీ చేసి అత్యధిక స్థానాలు సాధిస్తాం : మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Mar 9,2024 | 15:54

అనంతపురం : ఈ ఎన్నికల్లో సింగిల్‌ గా పోటీ చేసి, అత్యధిక స్థానాలు సాధిస్తామని రీజనల్‌ కోఆర్డినేటర్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం…

‘భీమా’కు విజయాన్నిఇచ్చిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు: గోపీచంద్

Mar 9,2024 | 16:11

మాచో హీరో గోపీచంద్ యూనిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భీమా’.  ఎ హర్ష దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె కె రాధామోహన్…

మహిళా సాధికారత టిడిపితోనే సాధ్యం : యనమల

Mar 8,2024 | 16:22

విజయవాడ: మహిళా సాధికారత టిడిపితోనే సాధ్యమని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ విజయమ్మ, షర్మిల, సునీతకు ఏ…