press meet

  • Home
  • ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు- దేవినేని ఉమామహేశ్వరరావు

press meet

ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు- దేవినేని ఉమామహేశ్వరరావు

May 21,2024 | 22:10

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఆరోగ్యశ్రీని జగన్‌ ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చిందని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సిఎం…

కేంద్రంలో బీజేపీ ఓడిపోతుంది: సీపీఐ నారాయణ

May 19,2024 | 15:45

అమరావతి: కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్‌ గేమ్‌…

టెట్‌ పరీక్ష కేంద్రాలు దూర ప్రాంతాల్లో కేటాయించడం సరికాదు: ఎస్‌ఎఫ్‌ఐ

May 19,2024 | 13:16

హైదరాబాద్‌: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌) అప్లై చేసే సందర్భంలో సోంత జిల్లాలో సెంటర్లు కేటాయింపు కోసం ఆప్షన్లు ఇచ్చిన ఆన్‌ లైన్‌ పరీక్ష పేరుతో హైదరాబాద్‌ లో…

ఏపీలో ఫలితాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే..!

May 18,2024 | 12:21

అమరావతి: ఏపీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అందరికీ తెలిసిందేనని సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన..…

హింసాత్మక ఘటనలకు పాల్పడుతోన్న టిడిపి

May 17,2024 | 21:40

– పోలీస్‌ అబ్జర్వర్‌ దీపక్‌ మిశ్రాను తొలగించాలి – సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఎం జగన్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలతో తమకు విజయం దక్కడం…

రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్‌

May 15,2024 | 22:17

ఇప్పటివరకు ఇదే అత్యధికం సిఇఓ ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్‌ జరిగినట్లు సిఇఓ ముఖేష్‌ కుమార్‌…

81శాతం పైనే పోలింగ్‌ : ఇసి అంచనా

May 14,2024 | 22:41

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 81శాతంపైనే పోలింగ్‌ జరిగిఉంటుందని ఎన్నికల కమిషన్‌ అంచనా వేస్తోంది. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంగళవారం మాట్లాడిన రాష్ట్ర…

దేశానికి హైదరాబాద్‌ ను రోల్‌ మోడల్‌ గా మార్చుతాం : మంత్రి కోమటిరెడ్డి

May 14,2024 | 17:15

హైదరాబాద్‌: తెలంగాణలో పార్లమెంట్‌ ఎన్నికలు మే 13న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు ముగియడంతో కొంతమంది నేతలు విహార యాత్రలకు బయలదేరితే.. మరికొందరూ నియోజకవర్గంలోనే ఉంటున్నారు.…

రాబోయే 20 రోజులు ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడుతాం : వేణుగోపాల్‌ రెడ్డి

May 14,2024 | 11:28

గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు, గుంటూరు పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది అని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు.…