ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారు- దేవినేని ఉమామహేశ్వరరావు
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఆరోగ్యశ్రీని జగన్ ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చిందని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సిఎం…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఆరోగ్యశ్రీని జగన్ ప్రభుత్వం అనారోగ్యశ్రీగా మార్చిందని టిడిపి పొలిట్బ్యూరో సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సిఎం…
అమరావతి: కేంద్రంలో బీజేపీ ఓడిపోవడం, రాష్ట్రంలో ప్రభుత్వం మారడం ఖాయమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. 400 సీట్లు వస్తాయంటూ బీజేపీ మైండ్ గేమ్…
హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) అప్లై చేసే సందర్భంలో సోంత జిల్లాలో సెంటర్లు కేటాయింపు కోసం ఆప్షన్లు ఇచ్చిన ఆన్ లైన్ పరీక్ష పేరుతో హైదరాబాద్ లో…
అమరావతి: ఏపీ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో అందరికీ తెలిసిందేనని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ వ్యాఖ్యానించారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన..…
– పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాను తొలగించాలి – సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :సిఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలతో తమకు విజయం దక్కడం…
ఇప్పటివరకు ఇదే అత్యధికం సిఇఓ ముఖేష్ కుమార్ మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 81.86 శాతం పోలింగ్ జరిగినట్లు సిఇఓ ముఖేష్ కుమార్…
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 81శాతంపైనే పోలింగ్ జరిగిఉంటుందని ఎన్నికల కమిషన్ అంచనా వేస్తోంది. తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంగళవారం మాట్లాడిన రాష్ట్ర…
హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఎన్నికలు ముగియడంతో కొంతమంది నేతలు విహార యాత్రలకు బయలదేరితే.. మరికొందరూ నియోజకవర్గంలోనే ఉంటున్నారు.…
గుంటూరు: గుంటూరు జిల్లాలోని ఏడు అసెంబ్లీ స్థానాలకు, గుంటూరు పార్లమెంటు స్థానానికి జరిగిన ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది అని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.…