బిఆర్ఎస్ ధరణిని రహస్య డాక్యుమెంట్గానే చూసింది :మంత్రి పొంగులేటి
హైదరాబాద్: ధరణి ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా బయటపెట్టి, శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గత…
హైదరాబాద్: ధరణి ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా బయటపెట్టి, శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గత…
ప్రజాశక్తి-పెనమలూరు : కొడాలి నాని, వల్లభనేని వంశీతో నాకు ఎటువంటి సంబంధాలు లేవని బోడే ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ టికెట్ నాకే…
-టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి-అమరావతి బ్యూరోసిావిజిల్ యాప్ను వినియోగించడం ద్వారా ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ…
-సివిజిల్ యాప్లో ఫిర్యాదులు చేయండి -సిఇఒ ముఖేష్కుమార్ మీనా ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే డిఎస్సి నిర్వహణపై తుదినిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ప్రధాన…
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎన్నికల్లో రెండు పార్లమెంటు, 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సిపిఐ పోటీ చేయనుందని ఆ పార్టీ రాష్ట్ర…
టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ప్రజాశకి- తిరుపతి టౌన్: ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చకుంటే తిరుపతిలో ఓటమి తప్పదని టిడిపి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పేర్కొన్నారు. తిరుపతిలోని ఓ…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా ఈ నెల 27న ప్రొద్దుటూరులో మొదటి సభ నిర్వహించనున్నట్లు వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల…
అమరావతి: ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ ప్రకటనల హౌర్డింగులు, పోస్టర్లు, కటౌట్లను వెంటనే తొలగించాలని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్కుమార్ మీనా…
విజయవాడ : పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేనకే ఇవ్వాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పొత్తులో భాగంగా బీజేపీకి సీటు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.…