press meet

  • Home
  • కార్మికులు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

press meet

కార్మికులు ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

May 9,2024 | 22:50

సిఐటియు, ఎఐటియుసి పిలుపు ప్రజాశక్తి- విజయవాడ :భారత రాజ్యాంగాన్ని కాపాడుతూ లౌకికతత్వం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని ఇండియా వేదిక పార్టీలైన కాంగ్రెస్‌, సిపిఎం, సిపిఐ హామీ ఇచ్చాయని, ఈ…

జగన్‌కు, చంద్రబాబుకు అధికార యావ

May 9,2024 | 22:15

-అందుకే బిజెపితో అంటకాగుతున్నారు – చీడపురుగు బిజెపిని, అంటకాగే పార్టీలను ఓడించేందుకు ప్రయత్నం : పి మధు ప్రజాశక్తి- కర్నూలు కార్పొరేషన్‌ :జగన్‌కు, చంద్రబాబుకు అధికార యావ…

జగన్‌ లండన్‌కు పారిపోతారు – టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

May 9,2024 | 21:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పోలింగ్‌ ముగిసిన సాయంత్రానికే జగన్‌ లండన్‌ పారిపోతారని టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కె అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్‌ అండతో రెచ్చిపోతున్న వైసిపి గూండాల పరిస్థితి…

అవగాహన లేకే దుష్ప్రచారం : సజ్జల

May 9,2024 | 20:27

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఈ ఐదేళ్ల కాలంలో జగన్‌ ప్రభుత్వం సంక్షేమంతోపాటు పెద్దయెత్తున అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినా ప్రతిపక్షాలకు అవగాహన లేకే దుష్ప్రచారం చేస్తున్నాయని వైసిపి రాష్ట్ర ప్రధాన…

సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రెస్ మీట్ లైవ్

May 9,2024 | 13:44

విజయవాడలోని సిపిఎం రాష్ట్రకార్యాలయంలో సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పెస్‌మీట్‌లో మాట్లాడుతున్నారు. లైవ్‌ చూడింది..

వైసిపి, టిడిపి దొందూ..దొందే..!

May 9,2024 | 07:21

 వాటి విధానాల్లో ఎలాంటి మార్పులూ లేవు  సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు ప్రజాశక్తి-నెల్లూరు ప్రతినిధి :ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసిపి, టిడిపి దొందూ..దొందేనని, వాటి విధానాల్లో…

ఓటమి భయంతోనే దాడులు – వాసిరెడ్డి పద్మ విమర్శ

May 8,2024 | 23:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే మహిళలు అని చూడకుండా చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విమర్శించారు.…

మోడీకి ఎపిలో అడుగుపెట్టే అర్హత లేదు

May 8,2024 | 21:42

– రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి – ప్రధానికి రేడియో బహుమతి ఇస్తా : షర్మిల ప్రజాశక్తి-కడప :ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్రంలో అడుగుపెట్టే అర్హతే లేదని…

ఉపాధిహామీ కూలీలతో సిఎం రమేష్‌ కోడలు పూజిత భేటీ

May 8,2024 | 14:48

ప్రజాశక్తి-కశింకోట (అనకాపల్లి) : మండలంలో చింతలపాలెం నరసింగబిల్లి గ్రామాలలో ఉపాధి మహిళా కూలీలతో ఎంపి అభ్యర్థి సిఎం రమేష్‌ కోడలు సిఎం పూజిత బుధవారం సమావేశమయ్యారు. ఈ…