press meet

  • Home
  • విభజన చట్టంలోని అంశాలను సాధించడమే లక్ష్యం : మంత్రి బొత్స

press meet

విభజన చట్టంలోని అంశాలను సాధించడమే లక్ష్యం : మంత్రి బొత్స

Feb 14,2024 | 16:09

విశాఖ: విభజన చట్టంలోని అంశాలను సాధించడమే తమ పార్టీ విధానమని, రాష్ట్రానికి చట్టపరంగా రావాల్సిన వాటి గురించే కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.…

బిజెపికి మద్దతునిచ్చే పార్టీలను ఓడించండి

Feb 14,2024 | 09:02

– ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి నాయకుల విజ్ఞప్తి ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :విభజన హామీలతో సహా, ఆంధ్రప్రదేశ్‌కు ఏ ఒక్క హామీని…

హైదరాబాద్‌ కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలి : వైవీ సుబ్బారెడ్డి

Feb 14,2024 | 08:48

విశాఖ : హైదరాబాద్‌ కొంత కాలం ఉమ్మడి రాజధానిగా ఉండాలనేది మా ఆలోచన అని వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల తర్వత ముఖ్యమంత్రి, పార్టీ…

ఈ ఏడాది రైల్వేపై తప్ప వేరే భారం ఉండదు

Feb 14,2024 | 08:07

ఎపిఇఆర్‌సి ఛైర్మన్‌ జస్టిస్‌ నాగార్జునరెడ్డి ప్రజాశక్తి – తిరుపతి సిటీ :ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక్క రైల్వేపై తప్ప, మిగిలిన ఎవరిపైనా భారం వేయడం లేదని ఎపి…

టీడీపీ అజెండాలోనే షర్మిల పనిచేస్తున్నారు : మంత్రి పెద్దిరెడ్డి

Feb 13,2024 | 14:31

అనంతపురం: చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో షర్మిల చేతులు కలపడం దురదఅష్టకరమనిమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాప్తాడులో సిద్ధం సభ ఏర్పాట్లను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం పరిశీలించారు.…

పాఠ్యపుస్తకాల ముద్రణలో రూ.120 కోట్ల దోపిడీ -టిడిపి నేత పట్టాభి

Feb 11,2024 | 20:38

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాఠశాల విద్యార్థుల పాఠ్యపుస్తకాల ముద్రణలో రూ.120 కోట్ల దోపిడీ జరిగిందని టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్‌ విమర్శించారు. పేపర్‌ ధర భారీగా తగ్గిన…

ఆశాల డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు -పలు అంశాలపై అంగీకారం

Feb 11,2024 | 08:35

సత్వరమే జిఓలు ఇవ్వాలిఎపి ఆశా వర్కర్స్‌ యూనియన్‌ డిమాండ్‌ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఆశా వర్కర్ల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో పలు…

బడ్జెట్‌ పూర్తిగా నిరాశపరిచింది: కవిత

Feb 10,2024 | 15:16

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన ఓట్‌ ఆన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ పై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కీలక కమాండ్‌ చేశారు. శాసనమండలి మీడియా పాయింట్లు ఆమె మాట్లాడారు.…

బిజెపితో కలిసి రాష్ట్రానికి ద్రోహం చేస్తారా..?(లైవ్)

Feb 9,2024 | 21:50

ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బిజెపితో కలిసి పనిచేయడానికి సిద్ధ పడటంపై సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ విజయవాడలో మీడియా…