పార్లమెంట్ లో ఒక సీటు ఇవ్వండి.. కాంగ్రెస్ని కోరిన సీపీఐ
హైదరాబాద్: పార్లమెంట్లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ ని అడుగుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. కార్మిక సంఘాల్లో బలంగా ఉన్నామన్నారు. కానీ బలానికి…
హైదరాబాద్: పార్లమెంట్లో ఒక సీటు ఇవ్వాలని కాంగ్రెస్ ని అడుగుతున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. కార్మిక సంఘాల్లో బలంగా ఉన్నామన్నారు. కానీ బలానికి…
-కుమారుడి పెళ్లికి రావాలని ఆహ్వానం ప్రజాశక్తిఅమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఆయన సోదరి వైఎస్ఆర్టిపి అధ్యక్షులు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. తన కుమారుడు రాజారెడ్డి…
– 137 మిలియన్ టన్నుల సామర్థ్యం… రూ.2,300 కోట్ల ఆదాయం – అదానీ బెర్త్ని స్వాధీన పరచుకుని 2023లో రూ.70 కోట్ల వ్యాపారం -వైజాగ్ పోర్టు ట్రస్ట్…
మంగళగిరి: కాంగ్రెస్లో చేరిన తర్వాత వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై కచ్చితంగా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. మంగళగిరిలో తన అనుచరులతో…
– కనిగిరిలో 5న తొలి బహిరంగ సభ – టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: ‘రా.. కదలిరా’ పేరుతో ఈ నెల…
-రెండు రోజుల్లో అన్ని ప్రశ్నలకు సమాధానం రేపు ఢిల్లీకి వెడుతున్నా : వైఎస్ షర్మిల ప్రజాశక్తి- వేంపల్లె (వైఎస్ఆర్ జిల్లా), హైదరాబాద్ బ్యూరో :దేశంలో అతి పెద్ద…
– డబ్బులిస్తే ఐ-ప్యాక్ వాళ్లు సర్వే ఫలితాలు మారుస్తారు – పూతలపట్టు ఎమ్మెల్యే ఎమ్మెస్ బాబు ప్రజాశక్తి- పూతలపట్టు (చిత్తూరు జిల్లా) టికెట్ల విషయంలో దళితులకు వైసిపి…
అమరావతి: ప్రజల భూముల్ని లాక్కునేందుకే సీఎం జగన్ నల్ల చట్టాన్ని తెచ్చారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు. రిజిస్ట్రేషన్, న్యాయ వ్యవస్థలను నిర్వీర్యం చేసి వ్యక్తిగత…
కమ్మర్ పల్లి: బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా పనులు చేయకుండా ఎన్నికల ముందు లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో కుల సంఘాలకు నిధుల మంజూరు…