press meet

  • Home
  • 9 నుంచి కులగణన ప్రారంభం-మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

press meet

9 నుంచి కులగణన ప్రారంభం-మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

Nov 25,2023 | 09:02

ప్రజాశక్తి-అమరావతి బ్యూరోరాష్ట్రంలో కులగణన ప్రక్రియ డిసెంబరు తొమ్మిది నుంచి ప్రారంభమవుతుందని బిసి సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన…

సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్రకు ముందస్తు బెయిల్‌

Nov 24,2023 | 15:26

అమరావతి: హత్యాయత్నం కేసులో గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ ఛైర్మన్‌ ధూళిపాళ్ల నరేంద్ర సహా ఇతరులకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.…

బిజెపిని తుక్కుగా ఓడించాలి- ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్‌

Nov 23,2023 | 21:08

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) విభజన హామీ అమలు చేయకుండా, ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసగిస్తోన్న బిజెపిని, ఆ పార్టీతో జట్టు కట్టి పోటీ చేసే పార్టీలను తక్కుగా ఓడించాలని…

గంజాయి నిర్మూలనకు స్పెషల్‌ పార్టీ వేయాలి: వి శ్రీనివాసరావు

Nov 23,2023 | 15:05

విజయవాడ: గంజాయికి యువత అలవాటుపడుతోంది.. గంజాయి చలామణి చేసే వారికి సపోర్టు ఉంది అని ఆవేదన వ్యక్తం చేశారు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.. విజయవాడలో…

బీసీ కులగణన పేరిట వైసిపి భారీ మోసం: కొల్లు రవీంద్ర

Nov 23,2023 | 14:48

అమరావతి: బీసీ కులగణన పేరిట వైసిపి ప్రభుత్వం భారీ మోసానికి తెరలేపిందని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. బ్లాక్‌మెయిల్‌ చేసి బీసీలకు అందే…

ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సిపిఎం ప్రెస్ మీట్(లైవ్)

Nov 23,2023 | 11:26

ప్రజాశక్తి-విజయవాడ : ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సిపిఎం పోలిట్‌బ్యూరో సభ్యులు యంఏ.బేబి, బి.వి.రాఘవులు, ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

విభజన హామీలు, విశాఖ, కడప స్టీల్‌ప్లాంట్లపై నాటకాలు ఆపండి

Nov 22,2023 | 21:11

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై వి శ్రీనివాసరావు ప్రజాశక్తిా గ్రేటర్‌ విశాఖ బ్యూరో, ఎంవిపి.కాలనీ ఎపి విభజన హామీలు, కడప, వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్లు, విశాఖకు దక్షిణ కోస్తా…

మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం : అచ్చెన్నాయుడు

Nov 21,2023 | 15:56

అమరావతి: మత్స్య రంగ అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం.. మత్స్యకారుల బతుకుల్ని ఛిద్రం చేసిన ఘనత జగన్‌ రెడ్డికే సొంతం అని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు…

కేంద్రాన్ని ప్రశ్నించడంలో సీఎం విఫలమయ్యారు : సీపీఐ నేత నారాయణ

Nov 21,2023 | 14:27

విజయవాడ: రాష్ట్రంలో 440కి పైగా మండలాల్లో కరవు ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ఉన్న కఅష్ణా జలాల పున్ణపంపిణీ గెజిట్‌…