press meet

  • Home
  • ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

press meet

ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తున్న వారిపై చర్యలు తీసుకోండి

Apr 24,2024 | 23:28

-వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో ఎన్నికల నిబంధనావళిని ఉల్లంఘిస్తున్న చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌, లోకేష్‌పై చర్యలు తీసుకోవాలని వైసిపి ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్‌ చేశారు.…

చిరంజీవిని విమర్శించినట్లు దుష్ప్రచారం – సజ్జల రామకృష్ణారెడ్డి

Apr 24,2024 | 23:13

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :చిరంజీవిపై ఎలాంటి విమర్శలు చేయకున్నా.. చేసినట్లు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ నిందలు వేస్తున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. 2014 నుంచి…

ఉద్యోగులకు స్పెషల్‌ సిఎల్‌ మంజూరు చేయాలి – బొప్పరాజు వెంకటేశ్వర్లు

Apr 24,2024 | 21:35

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకునేందుకు తెలంగాణ తరహాలో ప్రత్యేకంగా ఒకరోజు స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌ మంజూరు చేయాలని ఎపి జెఎసి…

పేదల పక్షపాతి జగన్‌ : రావెల

Apr 23,2024 | 23:15

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :గతంలో ఎన్నడూ లేనంతగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేదల పక్షపాతిగా నిలిచిపోయారని మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు అన్నారు.…

దళితులపై పెరిగిన దాడులు – టిడిపి అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు

Apr 23,2024 | 21:35

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో దళితులపై అరాచకాలు, దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ దళితులపై దాడులు, హత్యలు ఏమాత్రం ఆగటం లేదని టిడిపి అధికార ప్రతినిధి…

లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటూ గెలవదు : మంత్రి కోమటిరెడ్డి

Apr 23,2024 | 17:37

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ నేతలు మొదట తమ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చురక అంటించారు. తనతో…

పండగలు, ర్యాలీలు ప్రశాంతంగా జరుపుకోవాలి: సీపీ

Apr 21,2024 | 11:02

హైదరాబాద్‌: పండగలు, ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. త్వరలో రానున్న హనుమాన్‌ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగదళ్‌, విశ్వహిందూ పరిషత్‌ సభ్యులతో…

కడప కోర్టు తీర్పుపై హైకోర్టుకు వెళతా

Apr 19,2024 | 21:40

న్యాయపోరాటం చేస్తున్నా.. ప్రతి ఇంటికి రాలేకున్నా : సునీత ప్రజాశక్తి – పులివెందుల టౌన్‌ :మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడకూడదని కడప కోర్టు…

అధికారంలోకొస్తే విశాఖ నుంచే పాలన : మంత్రి బొత్స

Apr 18,2024 | 21:38

ప్రజాశక్తి – ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం) : తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విశాఖ నుంచి సిఎం పాలన కొనసాగిస్తారని, ఇక్కడే ప్రమాణస్వీకారం చేస్తారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…