press meet

  • Home
  • పారదర్శకంగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి

press meet

పారదర్శకంగా ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు: సీపీ శ్రీనివాస్‌రెడ్డి

Apr 11,2024 | 15:20

హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పోలీసుల దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని హైదరాబాద్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పాతబస్తీ ఈద్గా వద్ద మీడియాతో ఆయన…

మద్యం, గంజాయి రెండూ జగన్‌కు ఆదాయ వనరులు: బొండా ఉమా

Apr 11,2024 | 15:01

అమరావతి: మద్య నిషేధంపై సీఎం జగన్‌ హామీ ఇచ్చి అదే మద్యంపై రూ.లక్ష కోట్లు సంపాదించారని టిడిపి నేత బొండా ఉమా విమర్శించారు. ఎన్టీఆర్‌ భవన్‌లో బిజెపి…

హోంగార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలి: ఎమ్మెల్సీ భూమిరెడ్డి

Apr 10,2024 | 18:01

అమరావతి: కడప జిల్లాలో 2019 తర్వాత నియమించిన హోమ్‌ గార్డులను ఇతర జిల్లాలకు బదిలీ చేయాలని టిడిపి ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్‌రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్‌…

పేదల ఆస్తుల్ని కాపాడాలి : సోమిరెడ్డి

Apr 10,2024 | 16:01

నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో భూకుంభకోణాలు పెరిగిపోయాయని మాజీ మంత్రి, టిడిపి నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. కలెక్టర్‌ జోక్యం చేసుకొని పేదల ఆస్తుల్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.…

జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలనేది బిజెపి విధానం : జగ్గారెడ్డి

Apr 9,2024 | 16:30

హైదరాబాద్‌: జిమ్మిక్కులతో అధికారంలోకి రావాలలనేది మోడీ, అమిత్‌ షా విధానమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి విమర్శించారు. రాహుల్‌ గాంధీ కుటుంబం ప్రజలు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని…

ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి : సిఐ సోమశేఖర్‌

Apr 8,2024 | 13:43

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల) : ఓటు హక్కును ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛగా వినియోగించుకోవాలని రెండవ పట్టణ సీఏ సోమశేఖర్‌ అన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌…

బాలశౌరి గన్‌తో బెదిరించి బీ ఫారాలు లాక్కున్నారు

Apr 7,2024 | 21:33

నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు ఆరోపణ ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) :మచిలీపట్నం ఎంపి, టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరుఫున జనసేన అభ్యర్థిగా…

జగన్‌ మళ్లీ గెలిస్తే రాష్ట్రానికి అధోగతే

Apr 6,2024 | 21:52

టిడిపి పొలిట్‌బ్యూరోసభ్యులు యనమల ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :జగన్‌ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి అధోగతేనని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. 2024ా25 ఆర్ధిక సంవత్సరం…

ప్రజాక్షేత్రంలో పోటీ పక్కా : ఎంపి రఘురాం కృష్ణంరాజు

Apr 4,2024 | 21:12

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ : ఈ ఎన్నికల్లో తాను పక్కాగా పోటీలో ఉంటానని నరసాపురం ఎంపి కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. అయితే, తాను పార్లమెంటుకు వెళ్లాలనుకుంటున్నానని,…