press meet

  • Home
  • అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరా: జగ్గారెడ్డి

press meet

అవగాహనా లేక అప్పట్లో బీజేపీలో చేరా: జగ్గారెడ్డి

Feb 25,2024 | 16:20

హైదరాబాద్‌: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణపై ప్రేమతో టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించలేదని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి అన్నారు. కేవలం రాజకీయం కోసమే పెట్టాడని మండిపడ్డారు. ఆయన ఆదివారం…

టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటనలో డొల్లతనం : మంత్రి చెల్లుబోయిన

Feb 25,2024 | 15:50

రాజమండ్రి: టీడీపీ- జనసేన పార్టీలో సీట్ల ప్రకటన తర్వాత డొల్లతనం బయటపడిందని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆరోపించారు. ఈ సందర్బంగా రాజమండ్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల…

మార్చి 17న గ్రూప్‌-1 పరీక్ష వాయిదా వదంతులు నమ్మొద్దు: గౌతమ్‌ సవాంగ్‌

Feb 25,2024 | 14:45

అమరావతి: ఏపీలో గ్రూప్‌-2 ప్రిలిమినరీ పరీక్ష ముగిసింది. 899 గ్రూప్‌-2 ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ పరీక్ష నిర్వహించింది. పరీక్ష తీరును ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ పర్యవేక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా…

మేడారంలో వసతుల కోసం రాష్ట్రప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించింది : మంత్రి సీతక్క

Feb 24,2024 | 16:00

ములుగు: మేడారం జాతర విజయవంతం కోసం కృషి చేసిన ప్రజలు, అధికారులకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 1.35 కోట్ల మంది యాత్రికులు సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారని…

తుదిజాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు : వైవీ సుబ్బారెడ్డి

Feb 24,2024 | 15:29

అమరావతి: ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైనా ప్రస్తుతానికి సమన్వయకర్తలు మాత్రమేనని.. తుది జాబితాలో చోటు దక్కిన వాళ్లే అభ్యర్థులు అనిఆ పార్టీ సీనియర్‌ నేత వైవీ సుబ్బారెడ్డి తేల్చి…

జనసేన పార్టీ టీడీపీకి అనుబంధ విభాగంగా మారింది : సజ్జల

Feb 24,2024 | 14:54

అమరావతి : టీడీపీ-జనసేన పొత్తులో బలహీనత కనిపిస్తోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పవన్‌ కల్యాణ్‌ దయనీయంగా మారారని.. చంద్ర బాబు ఏది పడేస్తే…

13 రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 26న శంకుస్థాపన – డిఆర్‌ఎం ఎం.రామకృష్ణ

Feb 24,2024 | 08:27

ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి :గుంటూరు డివిజన్‌ పరిధిలో 13 రైల్వేస్టేషన్‌ల అభివృద్ధికి శంకుస్థాపన, మరో పది ఆర్‌యుబిల ప్రారంభోత్సవం ఈ నెల 26న నిర్వహిస్తున్నట్టు డిఆర్‌ఎం ఎం.రామకృష్ణ తెలిపారు.…

ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు

Feb 23,2024 | 15:43

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీపై శనివారం తెలుగుదేశం-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. వైసిపి అధికారంలోకి రాగానే టిడిపి…

యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు రావాలి : మాజీ ఎమ్మెల్యే కొండబాబు

Feb 22,2024 | 16:24

ప్రజాశక్తి -కాకినాడ :యువతకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే చంద్రబాబు ప్రభుత్వం రావాలని యువత కోరుకుంటున్నారని కాకినాడ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. గురువారం కాకినాడ జిల్లా…