press meet

  • Home
  • నరసాపురం ఎంపి సీటు నాదే – ఎంపి రఘురామకృష్ణంరాజు

press meet

నరసాపురం ఎంపి సీటు నాదే – ఎంపి రఘురామకృష్ణంరాజు

Mar 28,2024 | 21:16

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ :టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరపున నరసాపురం ఎంపి అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని, త్వరలోనే దీనిపై ప్రకటన వస్తుందని నరసాపురం…

ప్యాంట్రీకార్‌పై దుష్ప్రచారం

Mar 28,2024 | 20:43

– బిజెపి అభ్యర్థులందరూ చంద్రబాబు మనుషులే – సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలకు అన్ని అనుమతులూ వున్న ప్యాంట్రీకార్‌పై అనుమానాలు రేకెత్తించేలా…

వివేకాను హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు – ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి

Mar 28,2024 | 20:37

ప్రజాశక్తి-కడప :వివేకానందరెడ్డిని హత్య చేసిన వ్యక్తికి సునీత మద్దతు ఇవ్వడం బాధాకరంగా ఉందని కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ఆర్‌ జిల్లా వైసిపి కార్యాలయంలో గురువారం…

రాజధాని రైతులకు న్యాయం జరిగేలా చూడాలని వినతి : జస్టిస్‌ ఎన్వీ రమణ

Mar 28,2024 | 17:10

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని కావాలని కోరుతూ భూములిచ్చిన రైతులు కోర్టుల చుట్టూ నేరస్థులుగా తిరిగే పరిస్థితి రావడం విచారకరమని సుప్రీంకోర్టు విశ్రాంత సీజే, జస్టిస్‌…

రజకులకు సామాజిక రక్షణ చట్టం చేయాలి – సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ భాస్కరయ్య

Mar 27,2024 | 21:38

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ :రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులపై జరుగుతున్న సామాజిక దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల నివారణకు రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌…

మనువాద కౌగిట్లోకి మాదిగలను నెట్టొద్దు

Mar 27,2024 | 21:27

– మతతత్వ పార్టీలకు మందకృష్ణ అమ్ముడుపోయారు – ఎంఆర్‌పిఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:మతతత్వ పార్టీ బిజెపికి, ఆ పార్టీతో పొత్తుపెట్టుకున్న టిడిపి,…

టీడీపీకి ఏ కంటైనర్‌ చూసినా డ్రగ్స్‌ కంటైనరే గుర్తొస్తొంది : వైవీ

Mar 27,2024 | 17:18

అమరావతి : విజయవాడలోని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి కంటైనర్‌ రాకపై వైసీపీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. ఈ విషయాలపై…

అగ్రకుల దురహంకారులను అరెస్టు చేయాలి – కెవిపిఎస్‌

Mar 26,2024 | 22:46

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :బాపట్ల ఇంజినీరింగ్‌ కళాశాలలో డిప్లమో చదువుతున్నబొనిగల నవదీప్‌, ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం ఎండూరివారిపాలెంలో యలమర్తి ఆంజనేయులుపై దాడిచేసిన అగ్రకుల దురహంకారులను…

అక్రమార్కులు బిజెపిలో చేరితే శుద్ధులైపోతారా? – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

Mar 26,2024 | 21:44

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:తీవ్ర అవినీతి, అక్రమాలకు పాల్పడినప్పటికీ బిజెపిలో చేరగానే శుద్ధులైపోతారా? అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ప్రశ్నించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక…