press meet

  • Home
  • ఆర్థిక బకాయిల చెల్లింపులో అలసత్వం

press meet

ఆర్థిక బకాయిల చెల్లింపులో అలసత్వం

Dec 22,2023 | 08:35

విజయవాడలో 7న 36 గంటల దీక్ష -యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌ వెంకటేశ్వర్లు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఏడాది కాలంగా పేరుకుపోయిన పలు రకాల ఆర్థిక…

అక్రమాలపై పోరాడితే చంపేస్తామని బెదిరిస్తారా? : పవన్‌ కళ్యాణ్‌ ఫైర్‌

Dec 21,2023 | 15:27

అమరావతి: ఏపీ ప్రభుత్వం, వైసీపీ నాయకులపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ మండిపడ్డారు. విశాఖపట్నం కేంద్రంగా వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలు, చట్ట ఉల్లంఘనలపై…

కనీస వేతనం కోసం సమ్మె చేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం :వి శ్రీనివాసరావు

Dec 21,2023 | 14:36

అమరావతి : కనీస వేతనం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నా.. ఏపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. కస్టపడి సాగు చేసుకునే…

పరిష్కరించకుంటే ప్రత్యేక్ష కార్యాచరణకు దిగుతాం : వామపక్ష పార్టీలు

Dec 21,2023 | 12:20

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల సమ్మెపై వామపక్ష పార్టీలు విజయవాడ మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 25 నుండి సమ్మె…

ప్రజాస్వామ్యం అపహాస్యం

Dec 20,2023 | 20:56

-ఎంపిల సస్పెన్షన్‌ను నిరసనగా 22న ‘ఇండియా’ నిరసనలు -పార్లమెంట్‌లో మోడీ సర్కారు నిరంకుశత్వంపై నోరెత్తని వైసిపి, టిడిపి -స్టీల్‌ప్లాంట్‌లోకి బడా కార్పొరేట్లు జరబడకుండా పోరాటం : వి…

కరోనా పట్ల ఏపీ అప్రమత్తత.. ప్రతి గ్రామ పంచాయతీకి 10 రాపిడ్‌ కిట్లు

Dec 20,2023 | 16:25

అమరావతి : కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండడంతో ఏపీ ప్రభుత్వం ముందు జాగ్రర్త చర్యలు తీసుకుంటుందని ఏపీ వైద్యారోగ్య శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎంటి. కృష్ణబాబు వెల్లడించారు.…

మాక్లూరు వరుస హత్యల ఘటనలో ఐదుగురు నిందితుల అరెస్టు

Dec 19,2023 | 14:51

కామారెడ్డి: తెలంగాణలో సంచలనం సృష్టించిన మాక్లూరు వరుస హత్యల ఘటనలో ప్రధాన నిందితుడు ప్రశాంత్‌ సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సింధు శర్మ తెలిపారు.…

యువగళం సభకు పవన్‌ రావట్లేదు : అచ్చెన్నాయుడు

Dec 16,2023 | 15:54

అమరావతి: ఏపీలోని భోగాపురం మండలం పోలిపల్లి సమీపంలోని భూమాత లేఅవుట్‌లో ఈ నెల 20వ తేదీన నిర్వహించే యువగళం పాదయాత్ర ముగింపు సభకు జనసేన అధినేత పవన్‌…

175 స్థానాల్లో విజయం సాధించేందుకే అభ్యర్థుల మార్పు : ఆదిమూలపు

Dec 16,2023 | 15:13

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్‌ లో మరోసారి అధికారంలోకి వచ్చే విధంగా 175కు 175 స్థానాల్లో విజయం సాధించటం కోసమే అభ్యర్థుల మార్పు జరుగుతుందని మంత్రి ఆదిమూలపు సురేష్‌…