ఓయో వ్యాపారంపై విచారణ చేస్తాం : రోనాల్డ్ రాస్
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. మంగళవారం పన్నుల వసూళ్లపై కౌన్సిల్లో కార్పొరేటర్లు చర్చను లేవనెత్తారు. పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్…
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ బడ్జెట్ సమావేశాలు వాడీవేడీగా కొనసాగుతున్నాయి. మంగళవారం పన్నుల వసూళ్లపై కౌన్సిల్లో కార్పొరేటర్లు చర్చను లేవనెత్తారు. పన్నుల వసూళ్లపై జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్…
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: వైసిపి, తెలుగుదేశం పార్టీల నుంచి రానున్న ఎన్నికల్లో రాజమండ్రి ఎంపిగా పోటీ చేయాలని ఆఫర్లు వచ్చినట్లు సినీ నటుడు సుమన్ వెల్లడించారు. ఆదివారం…
అమరావతి: రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఇండియా కూటమితో పని చేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పష్టం చేశారు. దేశంలో రాజకీయ పార్టీలను భయపెట్టి పాలన…
– ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర ప్రజాశక్తి – అరకులోయ రూరల్ (అల్లూరి జిల్లా) :షెడ్యూల్ ప్రాంతాల్లో జిఒ 3 ప్రకారం…
అమరావతి : ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను రాష్ట ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్ర ప్రదేశ్లో ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఆందోళన…
కర్నూల్: టీడీపీ-జనసేన మధ్య పొత్తు కొనసాగుతుండగా.. బీజేపీతో పొత్తు వ్యవహారం తేలాల్సి ఉంది.. అయితే, బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు.. వారికే కాదు రాష్ట్రానికి కూడా అరిష్టం…
ప్రజాశక్తి-మండపేట(అంబేద్కర్ కోనసీమ) : ప్రోటోకాల్ పై మాట్లాడే అర్హత టిడిపి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావుకు లేదని వైసిపి రాష్ట్ర నాయకులు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు రెడ్డి రాజబాబు…
అమరావతి: ఏపీలో రూల్ ఆఫ్ లా లేదని.. వైసీపీ సభలకు నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు అనుమతులు ఇస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అచ్చెన్నాయడు పేర్కొన్నారు. టీడీపీ సభలకు…
విజయవాడ: వైసిపికి వెళ్లిన కేశినేని నానిపై టిడిపి సీనియర్ నేత కేశినేని శివనాథ్(చిన్ని) తీవ్ర విమర్శలు చేశారు. ”వైసిపిలో విజయవాడ ఎంపీ సీటు ఇంకా ఖరారు కాలేదు.…