press meet

  • Home
  • చంద్రబాబు పచ్చి మోసగాడు.. అందులో డౌటేమి లేదు : టీడీపీ ఎంపీ కేశినేని నాని

press meet

చంద్రబాబు పచ్చి మోసగాడు.. అందులో డౌటేమి లేదు : టీడీపీ ఎంపీ కేశినేని నాని

Jan 10,2024 | 17:53

అమరావతి : ఏపీలోని విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను త్వరలో వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు పచ్చి మోసగాడని,…

ఏడు గ్యారంటీలతో అధికారంలోకి వస్తాం – పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు

Jan 10,2024 | 08:32

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం): ఏడు గ్యారంటీలు అమలు చేసి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ విశాఖ నగర…

కాంగ్రెస్‌ తీరుపై ప్రజల్లో అసహనం మొదలైంది: కేటీఆర్‌

Jan 9,2024 | 15:55

హైదరాబాద్‌: ఖమ్మం లాంటి ఒకటి రెండు జిల్లాల్లో తప్పితే ప్రజలు బీఆర్‌ఎస్‌ని పూర్తిగా తిరస్కరించలేదని, అందుకు అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలే నిదర్శనమని ఆ పార్టీ వర్కింగ్‌…

గుర్తింపులేని జనసేనకు ఎందుకు ఆహ్వానం..? : విజయసాయిరెడ్డి

Jan 9,2024 | 15:05

అమరావతి: ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ బఅందాన్ని అధికార వైసిపి ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్‌లు కలిశారు. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..సీఈసీకి మొత్తం…

ప్రశ్నించే వారిపై వైసిపి దాడులు చేస్తోంది: బాలకృష్ణ

Jan 9,2024 | 14:38

హిందూపురం: హిందూపురం పట్టణంలో నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించిన ఘనత టిడిపిదేనని ఆ పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌ హాలులో…

నేడు పార్టీలతో సిఇసి భేటీ

Jan 8,2024 | 22:46

10న సిఎస్‌, డిజిపి, ఎన్నికల అధికారులతో సమీక్ష ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రం వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓగస్‌ ఓటర్లు అత్యధికంగా నమోదయ్యారని, ఫారం-7…

తెలుగు మహా సభలు ఒక చారిత్రక ఘట్టం : బండారు దత్తాత్రేయ

Jan 8,2024 | 08:08

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం:రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలు ఒక చారిత్రక ఘట్టమని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం మూడో రోజు తెలుగు మహాసభల్లో ఆయన…

అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగిస్తే పతనం ఖాయం

Jan 8,2024 | 08:07

– వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:అంగన్‌వాడీ మహిళలపై ఎస్మా ప్రయోగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యవసాయ కార్మిక సంఘం…

అంబేద్కర్‌ ఆశయ సాధకుడు జగన్‌ మోహన్‌ రెడ్డి..

Jan 7,2024 | 15:53

విజయవాడ: విజయవాడలో ఈనెల 19వ తేదీన 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహం ఆవిష్కరణ జరగనుంది. విగ్రహావిష్కరణ విజయవంతం చేసేందుకు ఎన్టీఆర్‌ జిల్లా వైసీపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం…