press meet

  • Home
  • హైదరాబాద్‌ చుట్టూ రీజనల్‌ రింగ్‌ రోడ్‌ ఏర్పాటు: డిప్యూటీ సీఎం

press meet

హైదరాబాద్‌ చుట్టూ రీజనల్‌ రింగ్‌ రోడ్‌ ఏర్పాటు: డిప్యూటీ సీఎం

Mar 2,2024 | 14:42

హైదరాబాద్‌: హైదరాబాద్‌ చుట్టూ రీజనల్‌ రింగ్‌ రోడ్‌ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. హైదరాబాదును మిగతా జిల్లాలతో కలుపుతూ రీజనల్‌ రింగ్‌…

న్యాయ పోరాటం కొనసాగిస్తా – వివేకా కుమార్తె సునీతా నర్రెడ్డి

Mar 2,2024 | 08:01

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:’నాది న్యాయ పోరాటం. అది కొనసాగుతుంది’ అని మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా నర్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం నాడిక్కడ కాన్ట్సిట్యూషన్‌ క్లబ్‌లో…

బాబు మాటలనే సునీత మాట్లాడారు- సజ్జల రామకృష్ణారెడ్డి

Mar 2,2024 | 08:00

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :చంద్రబాబునాయుడి మాటలనే వైఎస్‌ సునీత మాట్లాడుతున్నారని వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ…

రాష్ట్రంలో జగన్‌ విధ్వంస పాలన కొనసాగిస్తున్నారు : ప్రత్తిపాటి

Mar 1,2024 | 15:17

అమరావతి: అధికారం కోల్పోబోయే సమయంలోనూ సీఎం జగన్‌.. తన విధ్వంస పాలన కొనసాగిస్తున్నారని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. తన కుమారుడు శరత్‌ను 16 గంటల పాటు…

బిఆర్‌ఎస్‌ కమీషన్ల కోసం రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టింది: మంత్రి ఉత్తమ్‌

Mar 1,2024 | 15:10

హైదరాబాద్‌: మేడిగడ్డ విషయంలో బిఆర్‌ఎస్‌ తీరు హాస్యాస్పదమని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) కమిటీ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ‘మేడిగడ్డ,…

ప్రత్యేకహోదా ముగిసిన అధ్యాయం కాదు.. మోసం చేసిన అధ్యాయం: రామకృష్ణ

Mar 1,2024 | 15:05

విజయవాడ: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతూ ప్రతిపక్ష పార్టీలపై అక్రమ కేసులు బనాయిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకఅష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేకహోదా…

తన స్వప్రయోజనాల కోసమే కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు : కోదండరాం

Mar 1,2024 | 14:43

హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ వైఖరి దొంగే దొంగ అన్నట్లుగా ఉందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. నాంపల్లిలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. కుంగిన…

వలంటీర్ల వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర

Apr 1,2024 | 09:04

– మూడో తేదీకల్లా పెన్షన్లు అందిస్తాం – సజ్జల రామకృష్ణారెడ్డి ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:వలంటీర్ల వ్యవస్థను నిర్వీర్యం చేసేలా చంద్రబాబు మొదటి నుంచి చేస్తున్న కుట్రలు ఎన్నికల కమిషన్‌…

కేసీఆర్‌ వల్లే కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం: వంశీచంద్‌రెడ్డి

Feb 29,2024 | 15:57

హైదరాబాద్‌: కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఉంటే మహబూబ్‌నగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌…