press meet

  • Home
  • పోరాటాలపై నిర్భంధాన్ని ఆపండి – సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు

press meet

పోరాటాలపై నిర్భంధాన్ని ఆపండి – సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు

Dec 30,2023 | 20:44

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :అంగన్‌వాడీ, మున్సిపల్‌, సమగ్ర శిక్ష, టూరిజం కార్మికుల పోరాటాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలకు పూనుకోవడాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ఖండించారు.…

వైఎస్‌ షర్మిల వెంటే నడుస్తా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

Dec 30,2023 | 21:05

ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా)వైఎస్‌ షర్మిల వెంట తాను నడుస్తానని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఇటీవల వైసిపికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఆయన…

ప్రస్తుతం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేయాల్సి ఉంది: ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

Dec 30,2023 | 15:20

భద్రాచలం: గత ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు కోసం భారీగా అప్పులు చేసిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రస్తుతం విద్యుత్‌ కొనుగోలు కింద రూ.59,580 కోట్ల…

అమలు కాని హామీలిచ్చి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది: కవిత

Dec 30,2023 | 15:06

హనుమకొండ: మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ఇవ్వాలని బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. వన దేవతల దర్శనానికి వెళ్తూ హనుమకొండ జిల్లా…

కార్మికుల ఎన్నికలకు, రాజకీయాలకు సంబంధం లేదు: సీపీఐ నారాయణ

Dec 29,2023 | 14:46

హైదరాబాద్‌: సింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్‌, సీపీఐ మధ్య తగువు వచ్చిందని.. ఈ రెండు పార్టీలు విడిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి…

51 లక్షల స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటే లక్ష్యం

Dec 28,2023 | 21:35

– ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ – విద్యుత్‌ సంస్థల డైరీలు ఆవిష్కరణ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో 51 లక్షల స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటే లక్ష్యంగా పనిచేయాలని…

29న మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్ష

Dec 28,2023 | 15:04

హైదరాబాద్‌: డిసెంబరు 29న రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, శ్రీధర్‌ బాబు కలిసి మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌ నుంచి…

ఆర్టీసీ కండక్టర్‌, డ్రైవర్ల పై దాడులు సరికాదు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

Dec 28,2023 | 14:44

హైదరాబాద్‌ : కొత్తగూడెం బస్సు డ్రైవర్‌ పై ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలంలో మహిళా కండక్టర్‌ ను ప్రయాణికులు దూషించడంపై తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌…

కోవిడ్‌పై వెంటనే ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి – సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

Dec 27,2023 | 08:56

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిన ఒక మహిళ మరణించడం బాధాకరమని, పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ కోవిడ్‌ కేసులు పెరగడంతో పాటు…