బిజినెస్

  • Home
  • ప్రజల చూపు ఓటీటీ వైపు

బిజినెస్

ప్రజల చూపు ఓటీటీ వైపు

Feb 29,2024 | 09:01

న్యూఢిల్లీ : కరోనా తర్వాత భారత్‌లో ఓటీటీ(ఓవర్‌ ది టాప్‌) ప్రభావం పెరిగిపోయింది. ఓటీటీకి అలవాటైన దేశంలోని ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య అధికంగానే ఉన్నది. భారత్‌లో 86…

శ్రీలంక శీతల పానియాల కంపెనీతో రిలయన్స్‌ జట్టు

Feb 28,2024 | 20:33

న్యూఢిల్లీ : శ్రీలంకకు చెందిన ఎలిప్యాంట్‌ హౌస్‌ శీతలపానయాల కంపెనీతో రిలయన్స్‌ ఇండిస్టీస్‌ భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ప్రకటించింది. దీంతో మరిన్ని కూల్‌డ్రింక్స్‌ను తీసుకురావాలని నిర్దేశించుకున్నట్లు తెలిపింది. ఇప్పటికే…

జాగల్‌తో ఈజీమైట్రిప్‌ భాగస్వామ్యం

Feb 28,2024 | 20:31

న్యూఢిల్లీ : ఫిన్‌టెక్‌ సేవల సంస్థ జాగల్‌ ప్రీపెయిడ్‌ ఓసియన్‌ సర్వీసెస్‌తో ఈజీమైట్రిప్‌ భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు తెలిపింది. దీంతో తమ సంస్థకు ట్రావెల్‌, వ్యయాల నిర్వహణ పరిష్కారాలను…

రిలయన్స్‌, హెచ్‌డిఎఫ్‌సి షేర్ల డీల

Feb 28,2024 | 20:29

సెన్సెక్స్‌ 790 పాయింట్ల పతనం రూ.6 లక్షల కోట్ల సంపద ఆవిరి ముంబయి : దిగ్గజ కార్పొరేట్‌ కంపెనీలు రిలయన్స్‌ ఇండిస్టీస్‌, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌, ఐసిఐసిఐ బ్యాంక్‌…

సునీల్‌ మిట్టల్‌కు బ్రిటన్‌ నైట్‌హుడ్‌ అవార్డ్‌

Feb 28,2024 | 20:35

న్యూఢిల్లీ : భారతీ ఎంటర్‌ప్రైజెస్‌ అధినేత సునీల్‌ భారతీ మిట్టల్‌కు బ్రిటన్‌ ప్రభుత్వం అత్యున్నత పురస్కారం ప్రకటించింది. ఆ దేశ ప్రతిష్టాత్మక పురస్కారమైన నైట్‌హుడ్‌తో సత్కరించింది. కింగ్‌…

ఏడాదిలో 6% పెరిగిన సంపన్నులు

Feb 28,2024 | 20:27

వచ్చే ఐదేళ్లలో 50% పెరగొచ్చు నైట్‌ఫ్రాంక్‌ ఇండియా వెల్త్‌ రిపోర్ట్‌ ముంబయి : భారత్‌లో పేదలు, మధ్య తరగతి వర్గాలు అధిక ధరలతో ఉన్న ఆదాయాలు కోల్పోతుంటే..…

రాందేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు మండిపాటు

Feb 28,2024 | 09:56

పతాంజలి తప్పుడు ప్రకటనలపై ఆగ్రహం న్యూఢిల్లీ : బడా వ్యాపారవేత్త, యోగా గురు రాందేవ్‌ బాబాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించే…

మార్కెట్లోకి సామ్‌సంగ్‌ గెలాక్సీ బుక్‌4 సిరీస్‌

Feb 27,2024 | 20:39

గూర్‌గావ్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ మార్కెట్లోకి గెలాక్సీ బుక్‌4 ప్రో 360, బుక్‌4 ప్రో, బుక్‌4 360తో కూడిన పిసి లైనప్‌ సీరిస్‌ను…

ఆర్థిక అక్షరాస్యతపై ఎస్‌ఎల్‌బిసి వాకథాన్‌

Feb 27,2024 | 20:36

హైదరాబాద్‌ : ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల సందర్బంగా స్టేట్‌ లేవల్‌ బ్యాంకర్స్‌ కమిటీ (ఎస్‌ఎల్‌బిసి) తెలంగాణ మంగళవారం ‘2కె వాకథాన్‌’ను నిర్వహించింది. ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్‌లో ఉదయం…