బిజినెస్

  • Home
  • సమ్మిళిత వృద్ధిపై దృష్టి పెట్టాలి : రఘురాం రాజన్‌

బిజినెస్

సమ్మిళిత వృద్ధిపై దృష్టి పెట్టాలి : రఘురాం రాజన్‌

Apr 29,2024 | 23:20

న్యూఢిల్లీ : సంపన్నులపై పన్ను విధించడం ద్వారా మాత్రమే వృద్థి వేగాన్ని పెంచలేమని ఆర్‌బిఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ అన్నారు. కెల్లాగ్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌…

బిఎండబ్ల్యు ఐ5 ఎం60 ఎలక్ట్రిక్‌ సెడాన్‌ ఆవిష్కరణ

Apr 29,2024 | 23:03

ముంబయి : ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బిఎండబ్ల్యు తన బిఎండబ్ల్యు ఐ5 ఎం60 ఎలక్ట్రిక్‌ సెడాన్‌ను ఆవిష్కరించింది. తొలిసారి 5 సీరిస్‌లో విద్యుత్‌ కారును…

ఎండిహెచ్‌ 31 శాతం ఉత్పత్తులు తిరస్కరణ

Apr 29,2024 | 23:00

 ఆరు నెలల్లో వెనక్కి పంపిన అమెరికా న్యూఢిల్లీ : గడిచిన ఆరు నెలల్లో 31 శాతం ఎండిహెచ్‌ మసాల ఉత్పత్తులను అమెరికా తిరస్కరించింది. యునైటెడ్‌ స్టేట్స్‌ కస్టమ్స్‌…

టొయోటా ఉంచి కొత్త రుమియోన్‌

Apr 29,2024 | 23:04

న్యూఢిల్లీ : టొయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ (టికెఎం) తన కొత్త గ్రేడ్‌ జి-ఎటి టొయోటా రుమియన్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూం ధరను రూ.13 లక్షలుగా నిర్ణయించింది.…

నాలుగు మాసాలకే ఓలా క్యాబ్స్‌ సిఇఒ రాజీనామా

Apr 29,2024 | 23:21

10% మంది ఉద్యోగులకు ఎసరు..! బెంగళూరు : ప్రముఖ క్యాబ్‌ సర్వీస్‌ సంస్థ ఓలా క్యాబ్స్‌లో బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే ఆ సంస్థ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌…

హైసియా కొత్త అధ్యక్షుడిగా ప్రశాంత్‌ నందెళ్ల

Apr 29,2024 | 22:14

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) 32వ వార్షిక సర్వసభ్య సమావేశంలో నూతన అధ్యక్షుడిగా ప్రశాంత్‌ నందెళ్లను ఎన్నుకున్నారు. ప్రస్తుతం ఆయన ఫస్ట్సోర్స్‌ చీఫ్‌…

సెన్సెక్స్‌కు 941 పాయింట్ల లాభం

Apr 29,2024 | 22:12

ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూలాంశాలతో సోమవారం భారత మార్కెట్లు పరుగులు పెట్టాయి. మార్చి త్రైమాసిక ఫలితాల అనంతరం బ్యాకింగ్‌, ఫైనాన్షియల్‌ స్టాక్‌లో బలమైన కొనుగోళ్ల మద్దతు…

మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవు..!

Apr 29,2024 | 10:39

అమరావతి : దేశవ్యాప్తంగా మే నెలలో బ్యాంకులకు 12 రోజులు సెలవులను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. వీటిలో రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాలతోపాటు పండుగలు,…

ఆహార భత్రకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఐతో ఒప్పందం

Apr 28,2024 | 21:42

-ఫుడ్‌ సేఫ్టీ కమిషనరు వెంకటేశ్వర్‌ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఆహార భద్రతను పెంచే లక్ష్యంతో ఢిల్లీలోని భారత ఆహార భద్రత, నియంత్రణ శాఖ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎఐ)తో రాష్ట్ర ప్రభుత్వం…