సామ్సంగ్ రిపబ్లిక్ డే ఆఫర్లు
గూర్గావ్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్సంగ్ గణతంత్ర దినోత్సవం సందర్బంగా రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై 57…
గూర్గావ్ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ సామ్సంగ్ గణతంత్ర దినోత్సవం సందర్బంగా రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన గెలాక్సీ స్మార్ట్ఫోన్లపై 57…
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమే రిజర్వ్ బ్యాంక్ తొలి ప్రాధాన్యతని గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఆ తర్వాతే వడ్డీ రేట్ల తగ్గింపు యోచన ఉంటుందన్నారు.…
హైదరాబాద్ : ఆర్బిట్ ఫ్లైట్ ట్రైనింగ్ సెంటర్, ఆస్ట్రీయా దేశానికి చెందిన ఎఎంఎస్టి ఏవియేషన్ సంస్థలు పరస్పరం ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. పైలట్ శిక్షణకు సంబంధించి హైదరాబాద్లో జరుగుతున్న…
క్యూ3 లాభాల్లో 60% వృద్థి హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్…
న్యూఢిల్లీ : గృహోపకరణాల సంస్థ బిఎస్హెచ్ కొత్తగా సిమెన్స్ బ్రాండ్ను ఆవిష్కరించింది. ఈ బ్రాండ్లో ప్రీమియం ఉత్పత్తులను విక్రయించనునట్లు తెలిపింది. ఇంధన పొదుపు సామర్థ్యం, ఎఐ ఇంటిగ్రేషన్,…
హైదరాబాద్ : గడిచిన రెండేళ్లలో ద్విచక్ర వాహన డిజిటల్ బీమా జారీలో 65 శాతం పైగా వృద్థిని నమోదు చేసినట్లు ప్రకటించింది. బీమా పరిశ్రమ ఎదుగుదలతో పాటు,…
హైదరాబాద్ : నగరంలోని హైటెక్స్లో శుక్రవారం ఏస్టెక్ ట్రేడ్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ షో జనవరి 21 వరకు ఇది జరుగనుంది. అల్యూమినియం డోర్స్, విండోస్ తయారీలో…
హైదరాబాద్ : ప్రముఖ బ్యూటీ అండ్ వెల్నెస్ ఉత్పత్తుల కంపెనీ విఎల్సిసి కొత్తగా సాలిసిలిక్ యాసిడ్ సీరమ్, విటమిన్ సి సీరమ్, హైలురోనిక్ యాసిడ్ సీరముతో ఆధారితమైన…
ముంబయి : స్టాక్ మార్కెట్లలో సులభ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి వీలుగా సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) (సిడిఎస్ఎల్) అందుబాటులోకి తెచ్చిన బహుళ భాషలను సెబీ ఛైర్పర్సన్ మదాబి…