బిజినెస్

  • Home
  • హైదరాబాద్‌లో ‘గోల్డెన్‌ పెవిలియన్‌’ ప్రారంభం

బిజినెస్

హైదరాబాద్‌లో ‘గోల్డెన్‌ పెవిలియన్‌’ ప్రారంభం

Dec 8,2023 | 22:22

హైదరాబాద్‌ : విజయవాడ కేంద్రంగా గత 35 ఏళ్లగా వైవిధ్యమైన వంటకాలతో భోజన ప్రియులను ఆకట్టుకుంటున్న గోల్డెన్‌ పెవిలియన్‌ సంస్థ తాజాగా హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తమ శాఖను…

ఇక యుపిఐతో రూ.5లక్షల వరకు చెల్లింపులు!

Dec 8,2023 | 20:58

న్యూఢిల్లీ : యుపిఐ డిజిటల్‌ లావాదేవీల పరిమితిని లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షలకు పెంచుతూ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ…

ఇక చిన్న రుణాలు పుట్టవు..!

Dec 8,2023 | 10:53

రూ.50వేల లోపు వ్యక్తిగత రుణాలకు దూరం ఫిన్‌టెక్‌ సంస్థలకు బ్యాంక్‌ల సూచన ఇప్పటికే పేటియం నిర్ణయం న్యూఢిల్లీ : ఫిన్‌టెక్‌ డిజిటల్‌ వేదికలపై పొందుతున్న చిన్న రుణాల…

తుఫాన్‌ ప్రాంతాల్లో టికెఎం ప్రత్యేక సర్వీసులు

Dec 7,2023 | 20:41

న్యూఢిల్లీ: తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో తమ వినియోగదారులకు ప్రత్యేక కస్టమర్‌ సేవల మద్దతును అందిస్తున్నట్లు టయోటా కిర్లోస్కర్‌ మోటర్‌ (టికెఎం) తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, చెన్నరులోని ప్రభావితమైన వినియోగదారుల…

బెంగళూరులో వాటర్స్‌ కార్పొరేషన్‌ కొత్త సెంటర్‌ ఏర్పాటు

Dec 7,2023 | 20:38

బెంగళూరు : సాఫ్ట్‌వేర్‌, అనలిటికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ గ్లోబల్‌ కంపెనీ వాటర్స్‌ కార్పొరేషన్‌ బెంగళూరులో కొత్త కేంద్రాన్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇక్కడ దాదాపు రూ.130 కోట్లు (16 మిలియన్‌…

ఫోన్‌పే షేర్‌.మార్కెట్‌ వేదికలో డిస్కవర్‌ విభాగం

Dec 7,2023 | 20:36

న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక ఫోన్‌పేకు చెందిన షేర్‌.మార్కెట్‌ వేదికలో కొత్తగా ‘డిస్కవర్‌’ విభాగాన్ని ప్రారంభించినట్లు ఆ సంస్థ వెల్లడించింది. దీని అత్యాధునిక ఇంటెలిజెన్స్‌…

రేపు ఆర్‌బిఐ సమీక్షా నిర్ణయాల వెల్లడి

Dec 7,2023 | 20:34

న్యూఢిల్లీ : రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బిఐ) ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా నిర్ణయాలను శుక్రవారం వెల్లడించనుంది. గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన బుధవారం…

హ్యుందాయ్ కార్లు ప్రియం

Dec 7,2023 | 20:31

న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల తయారీదారు హ్యుందాయ్ మోటార్‌ ఇండియా తన వాహన ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడం, ఫారెక్స్‌ కరెన్సీలో మార్పుల…

ఇక డిజిటల్‌ తనిఖీతోనే సిమ్‌ కార్డుల జారీకొత్త ఏడాది నుంచి అమలు : ట్రాయ్

Dec 6,2023 | 21:38

న్యూఢిల్లీ : ఇప్పటి వరకు కాగితపు ఆధారిత గుర్తింపుతో ఇస్తున్న సిమ్‌ కార్డుల జారీని టెలికం శాఖ (డిఒటి) నిలిపివేస్తోంది. వచ్చే జనవరి 1వ తేది నుంచి…