బిజినెస్

  • Home
  • భారత్‌కు ఎర్ర సముద్రం సెగ.. ఎగుమతుల్లో 30 బిలియన్‌ డాలర్లు తగ్గొచ్చు

బిజినెస్

భారత్‌కు ఎర్ర సముద్రం సెగ.. ఎగుమతుల్లో 30 బిలియన్‌ డాలర్లు తగ్గొచ్చు

Jan 9,2024 | 08:30

న్యూఢిల్లీ : ఎర్ర సముద్రంలో నెలకొన్న అలజడి భారత్‌ను ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల్లో 30 బిలియన్‌ డాలర్ల వరకు…

హ్యుందాయ్ రూ.6వేల కోట్ల పెట్టుబడులు

Jan 8,2024 | 21:04

చెన్నయ్ : ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్‌ ఇండియా భారీ పెట్టుబడులను ప్రకటించింది. తమిళనాడులో కొత్త ప్రాజెక్ట్‌ల కోసం మరో రూ.6,180 కోట్ల పెట్టుబడుల…

సెన్సెక్స్‌ 670 పాయింట్లు ఫట్‌

Jan 8,2024 | 21:00

ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల ప్రభావంతో భారత మార్కెట్లు భారీ నష్టాలు చవి చూశాయి. సోమవారం బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 670 పాయింట్లు పతనమై 71,355కు పడిపోయింది.…

ఏథర్‌ నుంచి కొత్త స్కూటర్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 157కెఎమ్‌

Jan 6,2024 | 20:32

ప్రముఖ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఏథర్‌ నుంచి మరో కొత్త స్కూటర్‌ విడుదలైంది. ఎప్పటి నుంచో టీజర్లతో ఊరిస్తూ వస్తున్న ఏథర్‌ 450 అపెక్స్‌ను ఆ…

ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా అదాని

Jan 6,2024 | 11:08

రెండో స్థానానికి అంబానీ న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మళ్లీ గౌతం అదాని తొలి స్థానంలోకి వచ్చారు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ముకేష్‌ అంబానీ…

పోస్టల్‌ ద్వారా పంపండి

Jan 6,2024 | 11:24

రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఆర్‌బిఐ ప్రకటనన్యూఢిల్లీ : పోస్టాఫీసుల ద్వారా రూ.2 వేల నోట్లను తమ పరిధిలోని 19 ఇష్యూ కేంద్రాలకు పంపి, మార్పిడి చేసుకోవచ్చునని…

ఫోన్‌పే కొత్త సిఇఒగా రితేష్‌ పారు

Jan 5,2024 | 20:37

న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్‌ చెల్లింపుల వేదిక ఫోన్‌పే తన ఇంటర్నేషనల్‌ పేమెంట్స్‌ బిజినెస్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ)గా రితేష్‌ పారును నియమించింది. అంతర్జాతీయ విస్తరణపై…

కొత్త చెతక్‌ ఇవి స్కూటర్‌ ఆవిష్కరణ

Jan 5,2024 | 20:32

న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ బజాజ్‌ ఆటో శుక్రవారం భారత మార్కెట్లోకి కొత్త వర్షన్‌ చెతక్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను విడుదల చేసింది. బ్లూ కలర్‌లో ఫ్రంట్‌…