భారత్కు ఎర్ర సముద్రం సెగ.. ఎగుమతుల్లో 30 బిలియన్ డాలర్లు తగ్గొచ్చు
న్యూఢిల్లీ : ఎర్ర సముద్రంలో నెలకొన్న అలజడి భారత్ను ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల్లో 30 బిలియన్ డాలర్ల వరకు…
న్యూఢిల్లీ : ఎర్ర సముద్రంలో నెలకొన్న అలజడి భారత్ను ఆందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న ఎగుమతుల్లో 30 బిలియన్ డాలర్ల వరకు…
చెన్నయ్ : ప్రముఖ వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా భారీ పెట్టుబడులను ప్రకటించింది. తమిళనాడులో కొత్త ప్రాజెక్ట్ల కోసం మరో రూ.6,180 కోట్ల పెట్టుబడుల…
ముంబయి : అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల ప్రభావంతో భారత మార్కెట్లు భారీ నష్టాలు చవి చూశాయి. సోమవారం బిఎస్ఇ సెన్సెక్స్ 670 పాయింట్లు పతనమై 71,355కు పడిపోయింది.…
ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఏథర్ నుంచి మరో కొత్త స్కూటర్ విడుదలైంది. ఎప్పటి నుంచో టీజర్లతో ఊరిస్తూ వస్తున్న ఏథర్ 450 అపెక్స్ను ఆ…
న్యూఢిల్లీ : ప్రస్తు ఏడాది 2024లో భారత్ 6.2 శాతం వృద్థిని నమోదు చేసే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. 2023కు అంచనా వేసిన 6.3 శాతం…
రెండో స్థానానికి అంబానీ న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా మళ్లీ గౌతం అదాని తొలి స్థానంలోకి వచ్చారు. ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉన్న ముకేష్ అంబానీ…
రూ.2 వేల నోట్ల మార్పిడిపై ఆర్బిఐ ప్రకటనన్యూఢిల్లీ : పోస్టాఫీసుల ద్వారా రూ.2 వేల నోట్లను తమ పరిధిలోని 19 ఇష్యూ కేంద్రాలకు పంపి, మార్పిడి చేసుకోవచ్చునని…
న్యూఢిల్లీ : ప్రముఖ డిజిటల్ చెల్లింపుల వేదిక ఫోన్పే తన ఇంటర్నేషనల్ పేమెంట్స్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సిఇఒ)గా రితేష్ పారును నియమించింది. అంతర్జాతీయ విస్తరణపై…
న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్ ఆటో శుక్రవారం భారత మార్కెట్లోకి కొత్త వర్షన్ చెతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ను విడుదల చేసింది. బ్లూ కలర్లో ఫ్రంట్…