గృహ రుణాల్లో పటిష్ట వృద్థి హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెల్లడి
ముంబయి : ప్రయివేటు రంగ దిగ్గజం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గృహ రుణాల జారీలో మెరుగైన వృద్థిని కనబర్చుతున్నట్లు తెలిపింది. హెచ్డిఎఫ్సి విలీనం తర్వాత మరింత పటిష్ట పెరుగుదల…
ముంబయి : ప్రయివేటు రంగ దిగ్గజం హెచ్డిఎఫ్సి బ్యాంక్ గృహ రుణాల జారీలో మెరుగైన వృద్థిని కనబర్చుతున్నట్లు తెలిపింది. హెచ్డిఎఫ్సి విలీనం తర్వాత మరింత పటిష్ట పెరుగుదల…
హైదరాబాద్ : కేర్ హాస్పిటల్స్ గ్రూప్ చీఫ్ సేల్స్, మార్కెటింగ్ ఆఫీసర్గా షాలాబ్ దంగ్ నియమితులయ్యారు. వివిధ రంగాల్లో ఆయనకు రెండున్నర దశాబ్దాల అనుభవం ఉందని ఆ…
న్యూఢిల్లీ : నోకియా కంపెనీ భారత్లో 250 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలు, పొదుపు చర్యల్లో భాగంగా సిబ్బందిపై వేటు వేయాలని నిర్ణయించింది.…
న్యూఢిల్లీ : వరుసగా 21వ ఏడాదిలోనూ గ్లోబల్ కెమెరా మార్కెట్లో ముందంజలో ఉన్నట్లు కెనన్ పేర్కొంది. వినియోగదారుల ఆకాంక్షలకు అనుగుణంగా వినూత్న ఉత్పత్తుల ఆవిష్కరణలు, ఆఫర్లు, ఫ్రెండ్లీ…
సెబీ దర్యాప్తు14 శాతం పడిపోయిన షేర్ ధర ముంబయి : జీ ఎంటర్టైన్మెంట్లో రూ.2,000 కోట్ల నిధుల మళ్లింపు జరిగిందని రిపోర్టులు వస్తోన్నాయి. ఆ సంస్థ ఆర్థిక…
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద బగ్గు ఉత్పత్తిదారు కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.16,500 కోట్ల పైగా పెట్టుబడుల వ్యయం చేయనుందని బగ్గు…
న్యూఢిల్లీ : స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టిఎ)పై చర్చల కోసం భారత అధికార ప్రతినిధి బృందం లండన్ బయలుదేరనుంది. ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు వస్తువులు, సేవలు,…
హైదరాబాద్ : ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఎఐసిటిఇ)తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ప్రముఖ డిజిటల్ వర్క్ఫ్లో కంపెనీ సర్వీస్నౌ ప్రకటించింది. దీంతో తమ సర్వీస్నౌ…
హైదరాబాద్ : వచ్చే కొన్ని మాసాల్లో మరిన్ని రాష్ట్రాలకు విస్తరించనున్నట్లు డ్రోగో డ్రోన్స్ తెలిపింది. విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర ప్రాజెక్ట్ (విబిఎస్వై) కోసం అనేక రాష్ట్రాలలో…