యెస్ బ్యాంక్ లాభాల్లో 350శాతం వృద్థి
ముంబయి : ప్రయివేటు రంగంలోని యెస్ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో…
ముంబయి : ప్రయివేటు రంగంలోని యెస్ బ్యాంక్ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నుంచి డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో…
హైదరాబాద్ : ఇంజనీరింగ్, అగ్రికల్చర్, నర్సింగ్ ప్రోగ్రామ్లలో అడ్మిషన్ల కోసం అనురాగ్ యూనివర్శిటీ తన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను ప్రకటించింది. ఇందుకోసం అనురాగ్ సెట్ 24 ప్రవేశాల…
కన్వర్టేబుల్ వాహనం ఆవిష్కరణ న్యూఢిల్లీ : హీరో మోటో కార్ప్ అనుబంధ స్టార్టప్ సర్జ్32 వినూత్న వాహనాన్ని ఆవిష్కరించింది. విద్యుత్ వినియోగ స్కూటర్ను కేవలం మూడు నిమిషాల్లో…
తాజాగా మైక్రోసాఫ్ట్లో 1900 మంది సేల్స్ఫోర్స్లో 700 ఉద్యోగుల తొలగింపు న్యూఢిల్లీ : గతేడాదిలోని లక్షలాది టెకీల ఉద్వాసనలు మర్చిపోకముందే.. కొత్త ఏడాదిలోనూ టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగుల…
హైదరాబాద్ : పబ్లిక్ ఇష్యూకు రావడం ద్వారా రూ.97.20 కోట్లు సేకరించే యోచనలో ఉన్నట్లు చలన చిత్రాల ప్రొడక్షన్ సంస్థ బవేజా స్టూడియోస్ తెలిపింది. ఇందుకోసం ఇన్షియల్…
– విమనాలపై నిషేధంభారత సంస్థలపైనా ప్రభావం..! వాషింగ్టన్ : దిగ్గజ విమానాల తయారీ కంపెనీ బోయింగ్కు అమెరికా ఊహించని షాక్ ఇచ్చింది. ఆ కంపెనీ తయారు చేసే…
పారిస్ : ఉద్యోగులపై మితిమీరిన నిఘా ఉంచిందనే ఆరోపణలపై అమెజాన్కు ఫ్రాన్స్ డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ భారీ జరిమానా విధించింది. 32 మిలియన్ యూరోలు (సుమారు రూ.290…
న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) భారీ షాక్ ఇచ్చింది. భద్రతాపరమైన నిబంధనలు పాటించనందున రూ.1.10 కోట్ల…
న్యూఢిల్లీ : ఇ- కామర్స్ సంస్థ ఈబేలో 1000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించనుంది. పొదుపు చర్యల్లో భాగంగా సంస్థలోని 9 శాతం ఉద్యోగులపై వేటు వేయాలని…