నేటి నుంచి ఎనర్జీ మిషన్ పబ్లిక్ ఇష్యూ
అహ్మాదాబాద్ : ఎనర్జీ మిషన్ మెషినరీస్ (ఇండియా) లిమిటెడ్ రూ.41.15 కోట్ల నిధులు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం మే 9నుంచి పబ్లిక్ ఇష్యూను తెరుస్తున్నట్లు తెలిపింది. ఈ…
అహ్మాదాబాద్ : ఎనర్జీ మిషన్ మెషినరీస్ (ఇండియా) లిమిటెడ్ రూ.41.15 కోట్ల నిధులు సమీకరించాలని నిర్దేశించుకుంది. ఇందుకోసం మే 9నుంచి పబ్లిక్ ఇష్యూను తెరుస్తున్నట్లు తెలిపింది. ఈ…
హైదరాబాద్ : ఫైనాన్సీయల్ సేవల సంస్థ సింక్రోనీ తన నూతన సీనియర్ వైస్ ప్రెసిడెంట్, కంట్రీ హెడ్ ఇండియాగా రచనా బహదూర్ను నియమించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.…
మూడేళ్లలో రూ.9 లక్షల కోట్లు పతనం 2022ా23లో ఐదేళ్ల కనిష్టానికి పతనం పెరిగిన అప్పుల భారం న్యూఢిల్లీ : దేశంలో అధిక ధరలతో కుటుంబాల పొదుపు కుంటుపడింది.…
2022-23లో 36 శాతానికి పతనం కోవిడ్ నాటి కనిష్ట స్థాయికి క్షీణత నేషనల్ అకౌంట్స్ స్టాటిస్టిక్స్ గణంకాల వెల్లడి న్యూఢిల్లీ : మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు…
న్యూయార్క్ : ఎలన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ఉద్వాసనలు ప్రకటించిన టెస్లా మరోమారు వేటుకు పూనుకోవడంతో ఉద్యోగుల్లో…
ముంబయి : అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్లు ప్రతికూలతలో ముగిశాయి. మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపడంతో బిఎస్ఇ సెన్సెక్స్ 382.69…
లక్నో : దేశంలోనే అతిపెద్ద వాణిజ్య వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ తన అత్యాధునిక లక్నో ఫెసిలిటీ నుండి 9లక్షల యూనిట్లను తయారు చేసి.. నూతన…
హైదరాబాద్ : ప్రముఖ ఔషధ ఉత్పత్తుల కంపెనీ డాక్టర్ రెడ్డీస్ గడిచిన ఆర్థిక సంవత్సరం 2023-24 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో రూ.1,307 కోట్ల నికర…
న్యూఢిల్లీ : హోమ్ టెక్స్టైల్స్, ప్లోరింగ్ సొల్యూషన్స్ సంస్థ వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్ తమ ఇండిపెండెంట్ డైరెక్టర్గా నయ్యా సాగ్గిని నియమించినట్లు తెలిపింది. ఆమె ఈ హోదాలో…