బిజినెస్

  • Home
  • ఇపిఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ

బిజినెస్

ఇపిఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ

Feb 11,2024 | 08:26

2023-24కు గాను సిబిటి నిర్ణయం న్యూఢిల్లీ : ఉద్యోగ, కార్మికులకు చెందిన ప్రావిడెంట్‌ ఫండ్‌పై 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25 వడ్డీ చెల్లించనున్నారు. దీనిపై శనివారం…

ఒఎన్‌డిసితో రెడ్‌బస్‌ జట్టు

Feb 10,2024 | 20:16

హైదరాబాద్‌ : ప్రముఖ ఆన్‌లైన్‌ బస్‌ టికెటింగ్‌ వేదిక రెడ్‌ బస్‌ తాజాగా ఓపెన్‌ నెట్‌వర్క్‌ ఫర్‌ డిజిటల్‌ కామర్స్‌ (ఒఎన్‌డిసి)తో జట్టు కట్టినట్లు తెలిపింది. దీని…

పేటియంకు 42 శాతం వ్యాపారులు గుడ్‌బై

Feb 10,2024 | 20:14

న్యూఢిల్లీ : పేటియం పేమెంట్‌ బ్యాంక్‌పై ఆర్‌బిఐ విధించిన ఆంక్షలు ఆ సంస్థను అగాథంలోకి పడేస్తోంది. ముఖ్యంగా పేటియం మొబైల్‌ పేమెంట్‌ యాప్‌కు 42 శాతం మంది…

భారీగా ఉద్యోగుల కోత

Feb 10,2024 | 15:49

కత్తిరింపుల జాబితాలో మరో దిగ్గజ కంపెనీ ఉద్యోగుల తొలగింపుల జాబితాలో మరో కంపెనీ చేరింది. నెట్‌వర్క్ దిగ్గజం సిస్కో తన వ్యాపారాన్ని పునర్నిర్మించాలని యోచనలో భాగంగా వేలాది…

స్టాక్‌ మార్కెట్లోకి మరిన్ని పిఎఫ్‌ నిధులు..!

Feb 10,2024 | 10:58

ఇపిఎఫ్‌పై వడ్డీ తగ్గింపు సిబిటి ప్రతిపాదన న్యూఢిల్లీ : ఉద్యోగ, కార్మికుల ప్రావిడెండ్‌ ఫండ్‌ నిల్వలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయని రిపోర్టులు వస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం…

పేటియం బ్యాంక్‌కు ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్ల రాజీనామా

Feb 9,2024 | 20:43

న్యూఢిల్లీ : పేటియం పేమెంట్‌ బ్యాంక్‌కు మరో షాక్‌ తగిలింది. ఇప్పటికే ఆర్‌బిఐ ఆంక్షలతో పీకల్లోతూ కష్టాల్లోకి జారిన ఆ సంస్థకు చెందిన ఇద్దరు స్వతంత్ర డైరెక్టర్లు…

ఎల్‌ఐసి ఎంఎఫ్‌ నుంచి కొత్త ఫండ్‌

Feb 9,2024 | 20:40

ముంబయి : ఎల్‌ఐసి మ్యూచువల్‌ ఫండ్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ లిమిటెడ్‌ కొత్త ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఒ)ను ఆవిష్కరించినట్లు ప్రకటించింది. ‘ఎల్‌ఐసి ఎంఎఫ్‌ నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100 ఈటిఎఫ్‌’ని…

మారుతి సుజుకి 10 లక్షల ఎర్టిగా అమ్మకాలు

Feb 9,2024 | 20:36

న్యూఢిల్లీ : ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ మారుతి సుజుకి భారత్‌లో ఇప్పటి వరకు తన మల్టీ పర్పస్‌ వెహికల్‌ (ఎంపివి) ఎర్టిగా మోడల్‌లో 10 లక్షల యూనిట్లను…