బిజినెస్

  • Home
  • కొత్త ఉద్యోగంపై 89 శాతం మంది దృష్టి

బిజినెస్

కొత్త ఉద్యోగంపై 89 శాతం మంది దృష్టి

Jan 18,2024 | 10:25

లింక్డ్‌ ఇన్‌ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ : ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో నిపుణులు తమ కెరీర్‌ భద్రతపై మరింత దృష్టి కేంద్రీకరిస్తున్నారని లింక్డిఇన్‌ వెల్లడించింది. దేశంలోని ప్రతీ…

ఎన్‌కోర్‌-ఆల్కమ్‌ అత్యాధునిక ప్లాంట్‌

Jan 18,2024 | 10:25

దేశంలో తొలి ఆటో రోబోటిక్‌ కేంద్రం హైదరాబాద్‌: అల్యూమినియం డోర్స్‌, విండోస్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ ఎన్‌కోర్‌-ఆల్కమ్‌ గుజరాత్‌లోని సూరత్‌ వద్ద 1,80,000 చదరపు అడుగుల…

కరెన్సీల్లో కువైట్‌ దినార్‌ టాప్‌15వ ర్యాంక్‌లో రూపాయి

Jan 18,2024 | 10:25

ఫోర్బ్స్‌ బలమైన కరెన్సీల జాబితా వెల్లడి న్యూఢిల్లీ : ప్రపంచంలో అత్యంత బలమైన కరెన్సీల జాబితాలను ఫోర్బ్స్‌ విడుదల చేసింది. ఇందులో కువైటీ దినార్‌ అత్యధిక విలువతో…

అదానీ షేర్లను భారీగా విక్రయించిన ఎల్‌ఐసి

Jan 17,2024 | 10:47

మూడు కంపెనీల్లోని 3.72 కోట్ల స్టాక్స్‌ అమ్మకం ముంబయి : అదానీ గ్రూప్‌లో ప్రధాన సంస్థాగత ఇన్వెస్టర్‌ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఎల్‌ఐసి) భారీగా షేర్లను…

ఎపిఎస్‌ ‘సేంద్రీయ తేనె’ ఆవిష్కరణ

Jan 17,2024 | 08:24

న్యూఢిల్లీ : ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ ఎపిఎస్‌ ఇండియా లిమిటెడ్‌ తాజాగా సేంద్రీయ తేనెను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. దీన్ని బాలీవుడ్‌ నటీ సాన్యా మల్హోత్రా ఆవిష్కరించారు.…

ఎఫ్‌డిఐల తిరోగమనం

Jan 16,2024 | 20:19

గతేడాది భారీగా పతనం భారత్‌పై విదేశీ ఇన్వెస్టర్ల అనాసక్తి న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని.. భారత జిడిపి వృద్థి మెరుగ్గా ఉందని బిజెపి…

ఫ్రీ డేటా ఇక లేనట్లే..త్వరలో 5జీకి ఛార్జీలు

Jan 14,2024 | 21:30

5జీ సేవల కోసం ఎయిర్‌టెల్‌, జియో త్వరలో రుసుములు వసూలు చేయనున్నాయి. ఈ ఏడాది రెండో అర్ధభాగం నుంచి ఛార్జీలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.దేశంలో 5జీ…

సిప్‌లు దీర్ఘకాలం పెట్టుబడులు

Jan 13,2024 | 20:38

పతనంలోనే స్టాక్స్‌ను కొనాలి ఆలిస్‌ బ్లూ సిఇఒ సిధవేలాయుతం సూచన హైదరాబాద్‌ : చాలా మంది మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లు తమ మ్యూచువల్‌ ఫండ్‌ రాబడులను రక్షించుకోవడానికి…

12 శాతం పెరిగిన థాలీ ధర-ఎఫ్‌ఎంసిజి అమ్మకాల్లో స్తబ్దత

Jan 13,2024 | 20:35

న్యూఢిల్లీ : దేశంలో శాఖహారం ధరలు పెరిగాయి. ఏడాదికేడాదితో పోల్చితే 2023 డిసెంబర్‌లో థాలీ (ప్లేట్‌) భోజనం ధర 12 శాతం భారమయ్యిందని రీసెర్చ్‌ సంస్థ క్రిసిల్‌…