బిజినెస్

  • Home
  • గోల్డ్‌ ఫైనాన్స్‌ తీసుకుంటే చేతికి రూ.20 వేలే!

బిజినెస్

గోల్డ్‌ ఫైనాన్స్‌ తీసుకుంటే చేతికి రూ.20 వేలే!

May 10,2024 | 21:20

న్యూఢిల్లీ : నాన్‌ బ్యాంక్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బిఎఫ్‌సి) నగదు పంపిణీని రూ.20 వేలకు పరిమితం చేయాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. బంగారం రుణం…

అదరగొట్టిన ఎస్‌బిఐ

May 10,2024 | 08:41

మార్చి త్రైమాసికంలో రూ.20,698 కోట్ల లాభాలు తగ్గిన మొండి బాకీలు న్యూఢిల్లీ : దిగ్గజ ప్రభుత్వ రంగ బ్యాంక్‌లు ఎస్‌బిఐ, పిఎన్‌బిలు బంఫర్‌ ఫలితాలను ప్రకటించాయి. గడిచిన…

రూ.7.30 లక్షల కోట్ల సంపద ఆవిరి

May 10,2024 | 07:57

సెన్సెక్స్‌ 1060 పాయింట్లు పతనం ముంబయి : దలాల్‌ స్ట్రీట్‌ను ఎన్నికల భయం పట్టుకుంది. ఫలితాలు బిజెపికి ఊహించిన విధంగా అనుకూలంగా ఉండవన్న అనుమానాలు మార్కెట్‌ను అతలాకుతలం…

దలాల్‌ స్ట్రీట్‌లో ‘ఎన్‌డిఎ’పై భయాలు..!

May 9,2024 | 21:32

మెజారిటీపై అనుమానాలు.. ఇన్వెస్టర్లలో ఆందోళన బేర్‌ పంజాతో సెన్సెక్స్‌ 1060 పాయింట్ల పతనం రూ.7.3 లక్షల కోట్ల సంపద ఆవిరి ముంబయి : దలాల్‌ స్ట్రీట్‌లో ఎన్నికల…

కొనసాగిన ఎయిరిండియా ఉద్యోగుల ఆందోళన

May 9,2024 | 21:25

న్యూఢిల్లీ : ఎయిరిండియా ఉద్యోగుల అనుహ్యా సమ్మెతో ఆ సంస్థ విమానాల రద్దు కొనసాగుతోంది. ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సంస్థకు చెందిన సిబ్బంది మూకుమ్మడిగా అనారోగ్య…

పిఎన్‌బి లాభాలు మూడింతలు

May 9,2024 | 21:18

క్యూ4లో రూ.3,010 కోట్ల ఆర్జన న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పిఎన్‌బి) ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)…

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ముకుమ్మడి సెలవులు..!

May 8,2024 | 23:13

86 విమానాల రద్దు ప్రయాణికుల ఆందోళన డిజిసిఎ నోటీసులు న్యూఢిల్లీ : టాటా గ్రూపునకు చెందిన ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో ఉద్యోగులు ముకుమ్మడి సెలవులు పెట్టారు. దీంతో బుధవారం…

మూడో రోజూ పేటియం షేర్ల పతనం

May 8,2024 | 21:30

ముంబయి : వరుసగా మూడో రోజూ పేటియం షేర్లు ఆల్‌టైం కనిష్ట స్థాయిని తాకాయి. బుధవారం బిఎస్‌ఇలో పేటియం షేర్‌ 5 శాతం పతనమై రూ.317.15 వద్ద…

భారత్‌లో మూడు సంపన్న నగరాలు

May 8,2024 | 21:25

న్యూయార్క్‌ : ప్రపంచంలో అత్యంత సంపన్నుల నగరాల్లో మూడు భారతీయ సిటీలకు చోటు దక్కింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ నగరాల్లోని కోటీశ్వరుల సంఖ్యతో పాటు సంపద విలువపై ప్రముఖ…