బిజినెస్

  • Home
  • Lok Sabha Polls:వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

బిజినెస్

Lok Sabha Polls:వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

Apr 1,2024 | 23:47

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికలకు ముందు కేంద్రం 19 కేజీల వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గించింది. ఒక్కో సిలిండర్‌పై రూ.30.50 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది.…

మార్చిలో రూ.1.78 లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లు

Apr 1,2024 | 21:14

న్యూఢిల్లీ : దేశంలో అమాంతం పెరిగిన పన్ను వసూళ్లు ప్రభుత్వ ఖజానాను నింపివేస్తున్నాయి. వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) వసూళ్లు మరోమారు భారీగా నమోదయ్యాయి. ప్రస్తుత ఏడాది…

స్థిరంగా భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ

Apr 1,2024 | 21:08

పిఎస్‌బిలకు రూ.3.5 లక్షల కోట్ల మూలధనం ఆర్‌బిఐ వార్షికోత్సవంలో ప్రధాని మోడీ వెల్లడి న్యూఢిల్లీ : గడిచిన పదేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లకు రూ.3.5 లక్షల కోట్ల…

గతేడాది రూ.16,500 కోట్ల డిజిన్వెస్ట్‌మెంట్‌

Apr 1,2024 | 21:05

న్యూఢిల్లీ : గడిచిన ఆర్థిక సంవత్సరం (2023-24)లో ప్రభుత్వ రంగ సంస్థల్లోని రూ.16,500 కోట్ల విలువ చేసే వాటాలను మోడీ ప్రభుత్వం విక్రయించింది. ఆ మొత్తం విలువ…

రుణాల కేటాయింపులో వేదాంత

Apr 1,2024 | 21:02

విభజించిన సంస్థలకు ఆస్తుల నిష్పత్తి ఆధారంగా.. న్యూఢిల్లీ : వేదాంత గ్రూపు విభజించిన సంస్థలకు ఆస్తుల నిష్పత్తి ప్రకారం రుణాల కేటాయింపులు చేస్తున్నట్లు సమాచారం. అల్యూమినియం సహా…

Toll Charges : పెరిగిన టోల్‌ ఛార్జీలు – నేటి నుండే అమలు..!

Apr 1,2024 | 12:24

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో టోల్‌ ప్లాజా ఛార్జీలు పెరగడంతో సామాన్యులపై మరింత భారం పడింది. టోల్‌ప్లాజాల వద్ద పెరిగిన వాహనాల పన్ను చెల్లింపు రుసుములు ఆదివారం…

జీలో 50% ఉద్యోగులపై వేటు

Mar 30,2024 | 20:57

బెంగళూరు : పొదుపు చర్యల్లో భాగంగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ భారీగా ఉద్యోగులను ఇంటికి పంపిస్తోంది. బెంగళూరు టెక్‌ సెంటర్‌లో పని చేసే సిబ్బందిలో 50 శాతం మందిపై…

క్లియర్‌ ట్రిప్‌ ప్రచారకర్తగా ధోని

Mar 30,2024 | 20:54

బెంగళూరు : ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన క్లియర్‌ ట్రిప్‌ తమ కొత్త బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రముఖ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనిని నియమించుకుంది. ఈ భాగస్వామ్యం క్లియర్‌ట్రిప్‌కి ఒక…

2047 నాటికి 2 లక్షల కంపెనీ సెక్రటరీలు అవసరం

Mar 30,2024 | 20:52

ఈ ఏడాది 25వేల విద్యార్థులకు శిక్షణ ఏప్రిల్‌లో సింగపూర్‌లో అంతర్జాతీయ సదస్సు ఐసిఎస్‌ఐ ప్రెసిడెంట్‌ నరసింహన్‌ వెల్లడి హైదరాబాద్‌ : ప్రస్తుత ఏడాదిలో వివిధ కోర్సుల్లో రెట్టింపు…